ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

అడిదము సూరకవి.



పాలకొండకు సమీపమున నున్న వీరఘట్టములోఁ బర్వ వీరఘట్టమునకుఁ తాలు, అను పేరుగలపండితమన్యుఁడగు నొబోవుట. క కోమటికవీశ్వరుఁడుండెడివాడు. అల్ప విద్యగలవాని కహంభావము మెండను లోకోక్తిసాకమగు నట్లుగ నీకోమటి కవి తన కాలములోనున్న కవీశ్వరుల నందఱను హేళనచేయుచు నవమానించు చుండెడివాఁడు. రాజాముకుదగ్గ జగనున్న యిల్లం నాయుడువలస కాపురస్థుఁడగు కొట బాలకవి యను నొక యుత్తమ కవీశ్వరు నీపర్వతాలు, అవమానముచేయ దానికా బాలకవియు నతని పక్షమువారగు వీరఘట్టాము కాపురస్థులు కొందఱు బ్రాహ్మణులును గలసి యెటులనై న నీవైశ్య కవీశ్వరునకు శృంగభంగము గావింప సెంచి నాడు పాల కొండవచ్చి యున్న సూరకవిని దమ గ్రామమునకు రప్పించి. తనశక్తియు నెదిరిశక్తి - గుర్తెఱుగని బర్వతాలు సూరకవి బాలకవిగార్లతోఁ బోటీకి నాశుకవిత్వ ప్రదర్శనము చేయ నొడంబడెను. గ్రామములోని పెద్దలు తగవరులుగాఁ గూర్చుం డిరి. నిర్ణీత కాలమగు మొకజాములో బాలకవి సూరకవిగార్ల తో సమముగఁబద్యములు చెప్పలేక పర్వతాలు తనయసమ్మతను నొప్పుకొని క్షమింపుఁడని సూరకవికిఁ బాదాక్రాతుఁడయ్యెను. ఆ సందర్భమున సూరకవి చెప్పిన పద్య మిట్లున్నది.

<poem>గీ. నరుని నొగల మీద • హరియున్న చందాన సూరకవివరేణ్యు • జోగగూడు