ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

అడిదము సూరకవి.


 గీ. మోటముండకొడుకు మాట చేల్లిన నాడు
నన్ను లక్ష్య పెట్టి నాఁడుకాఁడు;
తెలిసియిపుడ: నన్ను * * దీవింపుమనిపల్కు
బడ్డ, ........... . బ్రాహ్మపశ మె.

ఒకానొకప్పుడు *సత్య వరముజమీదారుల యాస్థానము డితుఁడునుఁ గవియును నగు రేకపల్లి సోమప్పకవి రాజు సమ్మానమును బోందఁగోరే తనప్రభువుల సిఫార్సుగైకొని విజయనగఁ మునకు వచ్చి యచ్చటఁ గొన్ని మాసములు నివసించి యుండి ప్రతిదినము నాస్థాన పండితులతో బాటు మహారాజు సన్నిధికి వచ్చుచుఁ బోవుచుండెడి వాఁడు. సోమప్పకవి విజయనగరమున " నున్న దినములలో సూరన, రాజును దర్శింప సస్థానమునకుఁ బోగా మహారాజును, దివానగు సీతారామరాజుగారును సోమప్పకతో మన కవికిఁ బరిచయము కలుగఁ జేసి, యాపండితుని ప్రజాఞ వి శేషములను వర్ణించి వానికిఁ జెస్సిరి. "యాచకోయ చితుశ్శతు ' అను లోకోక్తి సార్థకమగునట్లుగఁ బ్రథమదర్శన ముననే సూరకవి సోమకవులను నొండొరులపై నొకవిధమగు కక్ష్యజనించెను. ఈ పండితుని మూలమున నెట్లయినను సూతకవిని బరాభవింప సీతారామరాజుగా రుత్సాహ పడుచుండి.. తమ యుత్సాహ, స్వకల్పము"లు వెల్లడియగునట్లుగ సీతారామ రాజుగారు సోమసుకవి జగదేక పండితుడనియు, నతని ప్రజ్నాది


  • పా॥ దీవించమంటాడు. " - ఇవి విశాఖపట్టణము జిల్లాలోని అనకాపల్లీ సమీముననున్నది. "

- -warm .