ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గప్రకరణము



21 శ్రీకాకుళముకు పొజుదారుగానుండిన షేరుమహమ్మదుఖాను వలన 1652 సంవత్సరమున కూలిమి 1.భోగాపురపు తాలూ కాలను గుత్తకు పుచ్చుకొని పాలనముచేయ నారంభించెను. **ఈయన పుత్రుఁడై న శీ తారామచ ద్రరాజు గారు మఱికొన్ని తాలూకాలను గూడ కవులునకు పుచ్చుకొని పర్లాకిమిడిసంస్థా నాధిపతియైన గజపతి దేవుతో మైతి సంపాదించి 125 గుర్రపు రౌతులతోను 450 కాల్బలముతోను పొట్నూరు జయించి కళింగ రాజని పేరు వడసి యాయూరు నివాసమేర్పరుచు కొని


« పూసపాటివారి వంశములో మాధవవర్మ గారు మొదట అప్పుడుశ్రీకాకుళము సర్కా రులో నొక భాగమున సుండు విశాఖపణ జిల్లాలోనికి వచ్చిరి. 1852 సంవత్సరములో సనగా రారాజగు నవురంగజీ బువారి వలన గోలకొండ వారి వంశము నశింపు చేయఁబడక పూర్వము 35 సంవత్సరముల కిందటనాయన వచ్చుట జరిగినది. అప్పటిలో షేరుమహమ్మదుఖాను శ్రీకాకుళములో ఫవుజు దారుగా నుండెను. ఆయనయొద్ద మాధవవర్మ గారు " మిలే, భ గాపురముల నిజారాచేసిరి. "-7 వ. అధ్యా, పుట 501–(కార్మెయకలు దొర వారియింగ్లీషుగ్రంధమునకు నిజాపురపు కోదండరావు పంతులు గారి తెనుఁగు తర్జుమా.) .

ఇది కుమిలి గాని కూలిమిగాదు. మాగామమగు రేగకు నిది మూఁడు మైళ్ళదూరమున నున్నది. దీని నే కుంభిళా పురమని ఉషాభ్యుదయము మొదలగు గ్రంధములలో వాడి యున్నారు.

1.సీతారామచంద రాజు గారు తమ్మిరాజు గారి ఫుత్రులుగారు. తమ్మి రాజు గారి తమ్ముఁడగు అన్నమరాజు గారి పుత్రులు. ఈ షయము కృష్ణవిజయమునందును,పూసపాటి వేంకటపతి రాజు మహా రాజప్రణీతమగు ఉషాభ్యుద యమునందును స్పష్టమః గవివరింపబడి యున్నది.