మూఁడవ ప్రకరణము.
15
గీ. పారమందిరి యక్కిన ఆ పల్లివారు.
దుక్కి చేతను దీర దెం • దువుల కెల్ల
దూసికృష్ణుండు చదువంటే దుఃఖ పడును
ధీరుఁడై నిలిచె మురపాక • సూరనుక వీ.
ఈపద్య మునఁ "బేర్కొనఁ బడిన కుటుంబముల వారి సంతతివా రిప్పటికిని రామచంద్ర పురము (గులివిందాడ) నందుఁగాఁపురముండి యున్నారు.సాధారణముగా నాంధ్ర. కవీశ్వరులను జెట్టబట్టిన దరి దరిద్రాదేవత యొక్క కటాక్షవీక్ష్ణణములకు సూరకవి గూడ దూ రముగఁ దొలఁగి యున్న వాడు కాడు. సమీపగ్రామమున. నున్న యొక రాచకుమారుఁడు కవికిఁ జింతకాయ లిచ్చెదనని చెప్పి పలుసారులు తిప్పినట్లును, దానికి సూరన విసుగుఁ జెంద శంబాముగ్రామము బారికియగు 'రేగానిసన్ని గాఁడు చింతకా యలిచ్చి కవిని సంతోషపఱచి సట్లును నీక్రింది పద్యమువలనఁ డెలియుచున్నది.
గీ. బండ్లు నోడలు పట్టవు • పలుకులైతే
చేరివేడిన నీఁడాయెఁ జింతకాయ
కొండకంబాములో రాచ , కొడుకుకన్న
- శంబమున మేలు రేగాని సన్ని గాఁడు.
ఇతఁడిచట నున్న కాలమున మన్యపు జనాలకుఁ బోయి..
* పా! చాగముస, మేలు రేగాని సన్ని గాఁడు.