ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఆడము సూరకవి.



 చ. గరిసెలువ్రాఁ తే గాని యొక • గంటెఁడెఱుంగము మన్య దేశముల్
దిరిగి యభీష్టవస్తువులు , తెచ్చి భుజింతుము సర్వకాలమున్
సురుచిర సత్కవిత్వనిధీ సూరకవీంద్రుని కేలగల్గెగం
చరమును రేగ మేఁక మెడ , చన్ను లవంటిని రెండు మాన్యముల్".


సూరకవి, తండ్రి గారు స్వర్ణులైన వెంటనే తన నివాస స్థలముకు మార్చుటకుఁ గల కారణములు తెలియకున్నవి. చీపురుపల్లె కు సమీపమునఁ గంచరములో మాస్య ముండుట' 'యు తనకిష్ట దైవమగు రామలిం గేశ్వరునకు మనికి పట్టుగు రామచంద్రుపురముకు దనకు నివాసస్థలముగాఁ జేసికొన నాసక్తి యు దాను ప్రతిసంవత్సరము వర్షాళనమున కై పోయి చూచెడు మన్యపు జమీలకుఁ జీపురుపల్లె మధ్యస్థముగ నుం డుటయు నను నీకార ణములతని స్వస్థానచలనమునకు హేతువులై యుం:సునని నాకు దోఁచెడిని. ఈ రామచంద్రాపురమునఁ గల శ్రీరామలింగేశ్వ రాలయమును 'అడిదము ' వారి కోవెలయని దానికి సమీప ముగ నున్న ప్రదేశము పూర్వము అడిదము వారే యింటి నివేశనమనియు నిప్పటికిని నచ్చటివారు చెప్పువాడుక గలదు. సూరకవి, యిరువదియైదు సంవత్సరముల ప్రాయమప్పుడు చీపురుపల్లె ప్రవేశించెను , తన జీవితకాలమంతయు సచ్చటనే యుండెను. కవిజనరంజ మాది గ్రంధరాజము లెల్ల మచటనే రచన మొనర్చెను. ఇతనికి నాగ్రామము వై దికులుకొందఱు శిష్యులై యుండిరి. ఆయ్యది యీ క్రింది పథ్య వవలను తెలియవచ్చు చున్నది.

.