ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

పదియవ ప్రకరణము.


నాటికి గొంతవఱకుఁ గలిగినదని యూహింపవచ్చును. మొత్తము మీఁద నాంధ్రమహాభారత కవులు శబ్దాలంకారములకు - నంత గఁబ్రాముఖ్యము నిచ్చి యుండ లేదని వారి కవిత్వము వలస స్పష్టమగుచున్నది.


కొంతకాలమునకుఁ బిమ్మట నాంధ్ర భాగవత కృతికర్థ యగు బమ్మెర పోతనామాత్యుడు తన గ్రంధము, శబ్దాలం కారములను విరివిగా జొనిపి నట్టి కవితను సత్కవీంద్రనాదజరణీయ ముగఁ జేసినాడు. పిదపవచ్చిన యాంధ్ర కవితా పితామహుఁ డగు నల్లసాని పెద్దనార్యుడు తాను రచియించి సింహవనలో కనమను ” నుత్పలమాలిక యంచుఁ గవిత్వరీతులెట్లుండవలెనో చెప్పియున్నాఁడు. ఆపద్యమును. బూర్తిగ నిచట నుదాహరిం పనసకాశము లేక యందలి సౌంశమును జెప్పుచున్నాడను. కవిత్వము మెఱుగుగలిగి -రుచికరమయి, మనస్సు నాకాక్షించు శక్తిగలదియై, కిన్నెరస్వరము వలె -మనమును బర వశత్వమునొం దించి వింశలగు కోర్కెలను "బుట్టింప దగిన, గమకముతో రస మును విరజల్లుచుండ వలెను. ఇట్టియాదర్శమును బెద్దనార్యుం డు ప్రదర్శించినను, "పూలు మెంఱుంగులన్ " అనెడి మాలిక ను జూచినప్పుడుశ్రవణ సుఖమునకు నర్థగౌరవముతో సనూ నమగు ప్రాధాన్యము నతఁడం గీకరించి నట్లగపడును. అంతియే గాక యాతడు శ్రావ్యతకు బక్షపాతము చూపెసని కూడదోచును

పెద్దనామాత్యుడు శశాబ్ద ప్రారంభమునను నాంధ్రకవిత్వమునకొక విధమగు క్షీణ దశ


27