ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii


 శా. పద్మప్రోద్బవ. సన్నిభుల్మసజసజన ప్రవ్యక్తాతాగంబులన్ ,
పద్మా ప్తాంచిత విశ్రమం బుగ సము • త్పాదింతురుద్యన్మతిన్ .
పద్మాదాయనిజాంఘ్రి సంస్రిత మహా పద్మాయ యోగీంద హృ
త్సర్మస్థాయ నమోస్తు తేయనుచు . ల విక్రీతల్

ఉ. శ్రీరమణీ ముఖాంబురు హ • సేవనసుబ్బద నాద యంచు శృం -
గాకర సేశయంచు ధృత కౌస్తుభ యంచు భ రేఫనంబులన్ -
భారలగం బులంగదియ బల్కు చు మత్పలమాలికాకృతుల్.
గారవ మొప్పఁ జెప్పుదురు. ఈ కావ్య వికల్ యతి తొమ్మిదింటరాన్

గీ. కరుణతోడ మమ్ము , గాచి రక్షించుము . -
ఝషముఖావతార . జలజ నేత్ర .
తరణీకులలలామ • ధాగాధరశ్యా మ
దేవ దేవ రామ • తీక్షథామ

ఈ బాలభాస్కరుని కాలమున నే శ్రీ రామతీర్థక్షేత్ర మందు శ్రీ రాము స్వామి కొత్తగా ప్రష్టింప బడియుండును.. ఆకాలమున పూసపాటి - రాజవంశ పుఁ గవులును " వారియాశ్రితులును గూడ నీ రామస్వామికిఁ గృతులిచ్చి యుందురు, యుషాభ్యుదయమును విష్ణుభ క్తిసుధాక రమును, హోకాలక్షణ ముసుళీ రామతీర్థశ్రీ రామస్వామి కంకితముగ నుండుటవలన స్థిరపడుచున్నది, ఇట్లేబాలభాస్క రకవి లక్షణసారమును రామతీర్ధ శ్రీ రామస్వామికి కృతి యైనది. ఈ లక్షణమును సమకాలీనమగు గంగా పాట్చందముతో పోల్చి లమర్శి గా చూచితిని. సర్వవిధముల తులతూగుచున్నది.. ఇ ట్టిలక్షణవేత్తయు శుద్ధాంధ్రకవియు, రామభక్తుడునునగు తం డ్రిక డ శుక్రూష చేసి సంపాదించిన కవనము గనుక నే నూరకవి కవనమంతగా, శోభించి యాచంద్రాగస్థాయి యయినది. . . . సూరకవిసంస్కృతభాషా పాండిత్యమునుగూర్చి కృతికర్థ చేసిన యూహలు సరియేయైనను, సూరకవీ తనక విత్వమునకుపచరించు శాస్త్రములు మాత్రమే శ్రద్ధగా సభ్యసించెననవలసియున్నది. . . . .. .