ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము .

121

 మ. పలుకుం దొయ్యలిమాళి, కాంతి కెనయా, బాగాలునయ్యింతి చె
క్కులఁ బోలు, దెల నాకులు ........................ . ,

పాండురంగ మాహాత్మ్య ము 1 అ|| తెనాలి రామకృష్ణకవి.)

అట్లు వచ్చినప్పుడట్టిచోట్ల, క్వాచిత్కముగా ద్రుతాగమ మువచ్చునని సూత్రించుట యే యుచితమై యుండును. " అని యిప్పటి వైయాకరణు లంగీకరింపక యట్టి స్థలముల యందలివి ధాతుజుని శేషణములు గావనియు నవి దేశ్యములగు స్త్రీసమళబ్ద ములయి వేఱుగానున్న వనియు సిద్ధాంతీకరించు చున్నారు. కాని సూరకవి మాత్ర మట్ల భిప్రాయపడక, సహజముగాఁ గొన్ని యె డల నట్లు ధాతుజవి శేషణములకు సహితము పరుషసరళేతరములు పరములగునపుడును, క్వాచిత్కముగా ద్రుతాగమము గలదని యుదాహరించి యున్నాడు.

3. లక్షణము;.

 గీ. ధరఋకారాంతశబ్దంబు • ద్వంద్వమైన '
రేఫయగుచుఁరవర్తిల్లు • దృఢముగాను
పత్రి వరహయ వాగ్వధూ - నేత ముఖసు
రాభి వందిత పాదాబ్జ • యన్నయట్లు.

ప్రయోగము.

 ఉ............. .........................................................రామమాం
ధాతృరఘడీ తీశులుము • డంబునఁ గాచి రె యే యుగంబునన్ ,

(ఆ. పర్వము .]

. 16