ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii


రెండు కుటుంబములకును 'నాటినుండియు బాంధవ్యము - కలదు. . 'వీరిజనాతులీ కళింగ రాజ్యమునతప్ప నాంధ్రమండలమందితర స్థలములయందంతరించిపోయిరి.

సూరకవి తండ్రియగు బాలభాస్కరుడే సూరకవికి విద్యాగురువనియు, నీ బాలభాస్కరుడు శుద్ధాంధ్ర రామాయణమను గ్రంధము దేవాంకితముగ రచించెననియు నీంగ్రంథమున చెప్పబడినది. శుద్ధాంధ్రరామాయణము దొర కలేదు గాని బాలభాస్కర విరచితమగు లక్షణసొరమను నొకగ్రంథము. దొరికినది ఒకప్రతి మ!! రా|| రా|| శ్రీ మండపాక పార్వ తీశ్వరశాస్త్రి, భి.A. గారి కుటుంబము వారిది. రెండవది "మాకాలేజీ లో ' నుపొధ్యాయులుగానుండి కీర్తి శేషులైన కూరెళ్ల చంద్రశేఖరము గారి కుటుంబమువారిది. ఈ పంతులు రెండును తెప్పించి చూచితిని. అందు కూరెళ్ల వారిది ముఖ్యమైనది. అది పూసపాటి రేగ కాపులస్తులగు ఓరుగంటి. రామన్న గారు వ్రాసుకొనినది. వ్రాత చక్క గానున్నని దానినిబట్టి ఈలక్షణసారము శ్రీ రామతీర్థక్షేత్ర మందు వెలసియున్న కామస్వామికి కం కితముగా రచింపబడినట్లు తేలుచున్నది. ఇది యా నాటి దేయగు రంగబా : ట్చందమువంటిది. అడిదము నారి కుటుంబపు బ్రాచ్యలిఖిత తాళపత్రములందు అనంతుని . ఛందస్సు కలదు, ఇవి బాలభాస్కరుని లక్షణసారమునకు మార్గదర్శక మై యుండును. బాలభాస్కరుని కవి తాశైలికుదాహరణముగ "నీలక్షణ సారమునుండి కొన్ని పద్యములిందు చేర్చుచున్నాను.

క||'సామజపలాబ్దిసోమన్
సామజవరవద నీల జలదక్యామా
కామాఅరి వినుతనామా
శ్రీ మందిర రామతీర్థ సీతా రామా .

గీ. రఘువరాయన నగ మొప్పు • నదునిదూర
రఘువరయనంగ నలము పు • రాణ పురుష
సలము రఘువీర, యనగ .రా జన్యతిలక
రాక్షసవిరామ రామతీర్థగిరిధామ.

.