ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము.

115


దానిని పిల్లవసుచరిత్ర మని చెప్పుదురు. ఆడి తన పడసిన నామ ము సన్వథర్మము చేయుచున్నది. ”

--                             --                            --


బహుజనపల్లి సీతారామాచార్యులు వారు-(శబ్ధ రత్నాకరముపీఠిక .)

" ఇతఁడు. చేసిన గ్రంథములలో నెల్ల. జంద్రమతీపరిణయ మము నామాంతరము గల కవిజనరంజనము .మిక్కిలి మనోహర. మైనది. ఇది మూఁడాశ్వాసములు, గల చిన్న ప్రబంధమైనను, దీనియందలి .గుణసంపదను బట్టి పండితులు దీనిని. పిల్ల వసుచరిత్ర మని వాడుచున్నారు.

-- -- -- -- రావుబహదూరు కం. వీరేశ లింగము పంతులుగారు- (ఆంధ్రకవుల చరిత్రము 3 వ భాగము.).


« సరసకవిత్వవైభవ" అని యీకవి వ్రాసికొనిన బిరుదు సార్థకమలి యెన్ను చున్నారము • : ఇతఁడు రచించిన కవిజనరంజు నము చదివిన కొలఁది ధ్వనులీనుచు మాధుర్యముం ఇలికించు చున్నది. ఆ గ్రంథమన్ని విధముల వసుచరిత్రను బోలి కొన్ని చోట్ల మించి యెప్పుచుండుటచేతనే దాని కప్పటివారు పిల్లపసు చరిత్రమని పేరిడిరి. కవిత్వము హృద్యముగా నుండును. ధ్వనియే ప్రధానముగా సెంచి కావ్యగుణములకే భంగముఁ బొరలకుండ