ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 19 క. జగతిగల చెల్లుబల్లె నగి నడి భాషించునట్టి నానుడిపలుకుల్ తగదన రహి చేడుఁ బువ్వుల సొగ సుడుగం బిసికి కంపు చూచిన భంగిక్ . ఇప్పుడుకూడా సామాన్య జనులు పొడే దరువులు, జక్కుల రేకులు, ఏలలు, గొబ్బిళ్లు, చందమామపదములు మొదలయినవాటికి లక్షణము నిరూ పించినాడు. అందరూ ఎరిగిఉన్న పొటలలోని వ్యావహారిక భాషకు ఉదాహరణములు అట్టే అక్కర లేదు. ఈ ఉపచారము చేసే పోరు నా గని. మరవకురా,” « ఉండేది రాముడొకడు,” 64 చేడేబుద్ధి మాను రా,” “ఎవ రని నిర్ణయిం చేది రా,77 *రాజు వెడలె జూతాము రారే,” ( చింతిస్తున్నా డే యముడు,) (ఇంకా దయ రాకుం టే ఎంతని సైరింతును రా? ఇట్లు 'భజన జేసే విధము తెలిసిన రామభక్తుడు త్యాగరాయలు తన కీర్తనలు రచించినారు. ఐదవ సంవత్సరాది సంచిక లో హరి నాగభూషణము గారు రచించిన శ్రీమత్ త్యాగరాజచరిత్రము చదివి తే తెలుస్తుంది త్యాగరాయలు ఎట్టి వారో. వీరి భాష భజనపరుల కందరికిన్నీ ప్రియమైనది. వాస్తవమైన గామ్యభాషలో శిష్టసంసర్గము లేని పొమరులకోసము వేరే పాటలు రచితమై అనేక వరు లోకమందున్న వి. వాటిలోని గ్రామ్యము శిష్టుల వ్యవహారమందుండదు. అట్టి (గామ్యము, హాస్యానికై తే నేతప్ప, శిష్టులు పాడితే అసహ్యము గా ఉంటుంది. శిష్టులు పొడే పొటలలో శిష్టవ్యవహారసిద్ధ మైన మాటలే ఉంటవని నమ్మ వ లెను. ఇట్టి పొటలపుస్తకాలు గవర్న మెంటువారి లిఖితపు స్తక భాండా గాగమందున్న వీ. కొన్ని పేర్కొని చెప్పుతాను. మృత్యుంజయవిలాసము, రుక్మాంగదచరిత్ర, కృష్ణమాచార్యకీర్తనలు, ముద్దుపలని సప్తపదులు, రుక్మిణీగోపాల సంవాదము, లక్ష్మణమూర్చ, తారాశశాంక ము, సోహం