ఈ పుట ఆమోదించబడ్డది
164
తాతాచరిత్రము.
- 1894. మిల్లుబట్టలపన్ను తగాదా ఆరంభము.
- 1896. ఈజిప్టు ప్రత్తిసాగు యత్నపు ఆరంభము.
- 1897. జలవిద్యుచ్ఛక్తికై ప్రయత్నారంభము.
- 1898. విజ్ఞానాలయముకై ఆస్తి దానము.
- 1898. 'తాజ్మహల్' హోటలు నిర్మాణారంభము. (బొంబాయి)
- 1899. కర్జనుప్రభుత్వారంభము.
- 1900. అడ్వాన్సుమిల్లు సంపాదన (అహమ్మదాబాదు)
- 1903. 'తాజ్మహల్' హోటలు సంపూర్తి. క్రొత్తలోహపుగనుల గనుగొనుట.
- 1904. జంషెడ్జితాతా మరణము.
- 1907. తాతా లోహపరిశ్రమసంఘపు స్థాపనము.
- 1910. తాతా జలవిద్యుచ్ఛక్తిసంఘపు స్థాపనము.
- 1911. విజ్ఞానాలయపు పని ప్రారంభము.
- 1915. దొరాబ్జి భారతపారిశ్రామికసభ కధ్యక్షుడగుట.
- 1916. ఆంధ్రలోయ విద్యుచ్ఛక్తిసంఘపు స్థాపనము.
- 1918. రత్నజీతాతా మరణము.
- 1919. తాతా పవర్ సప్లైకంపెనీ స్థాపనము.
- 1919. జంషెడ్పురపువృద్ధి, నామకరణము.
- 1919. తాతా పవర్ సప్లై స్థాపనము.
- 1932. దొరాబ్జితాతా మరణము.
- __________