ఈ పుటను అచ్చుదిద్దలేదు
కవిశేఖరు డగురాజశేఖరుడు:
- శా. కర్ణాటీదళ నాంకిత శ్శితమహారాష్త్రీ కటాణాహత:
ప్రౌఢాన్ద్రీకుచగు మ్బిత: ప్రయయినీభ్రూభంగవితాసిత:
లాటి బాహువివేష్టితశ్చమలయస్త్రీతర్జనీతర్జిత
స్సోయం సంప్రతి రాజశేఖరకవి ర్వారాణసీం వాశ్చాతి.
అని తన నానాదేశావిలాసినీబోగానుభూతిని వెల్ల
డించుకొన్నాడు.
ప్రచండపందితకవి యగుజగన్నాధపండితరాయడు:
^వసంతమాలిక.
యవనీ నవనీతకోమలాంగీ
శయనీం మమ యాతిచే త్లదాచిత్
అవనీతల మేవ సాధు నువ్వే
న వనీ మాధువనీ వినోరహేరు.
అని తన యువనీప్రియత్వపుముచ్చట. 'జెప్పుకోన్నాడు. భామినీవిలాసము తత్ప్రియతాజ్ఞాఅకముగా రచితమైయ్యెనని యైతిహ్యామున్నది. కాశీపట్టణమున విద్వాంసు లీపందితరాయని బహిష్కరించిఋట!
ఇట్టివా రింకను గలరు; వీరు సంస్కృతకవులు; తెలుగుగవీశ్వరులు నిట్టివారున్నారు. ధూర్జటికవి కాళహస్తీశ్వరశతకమునందు "సంతోషించిది. జాలుజాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్ " అని తనిసి విసివివాడు.
- ఉద్దృతము. క్షెమెందని ఔచిత్య్హవిచారచర్చనుండి 81 శ్లో.
^ చూ.పండిత రాజకావ్యసంగ్రహ, పుట 190-585 శ్లో. (హైదరాబాదు సం.అకాడమీ ప్రకటన 1958).