పుట:2015.333901.Kridabhimanamu.pdf/140

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుడిలోనుండియు గుడి తాలనుదీసె వీడు“ ఈనానుడి పాండురంగ మహాత్మ్యము(3-68)న గూడ గలదు.పు 83,నిడిముడి=భాగ్యము, లాతు=అధికము. ఈ పద మాముక్తమాల్యదలోగూడ గలదు. ఘటశాసిపుంగపుండు*=శాస్త్రివర్యుడు, ఈపదమాముక్తమాల్యదలో గూడగలదు. ఘటశాసుల శ్రౌతుల దప్పుపట్టుదున్“(7-3)”కొమ్మనఘటశాసి కొంపయు గమలెబమ్మనకట్టిల్లు భగ్గున గాలె” బసవపురాణ ఉ 7 అ.బిబ్బ బాచయ్యగారికధలో ఇది నేటి శాస్త్రి,అవధాని బిరుదముల వంటిరిగా బెక్కు శాసనములందును గలదు.పు 85.

గీ. మాఘమాసంబు పులివలె మలయుచుండ
   బచ్చడం లమ్ముకొన్నాడు వణములకును
   ముదితచన్నులు పొగలేలి ముర్మురములు
   చలికి నొఱగోయ కేలుండు సైరికుండు.

————————————————————————————————

  • [=తార్కికుడు.అర్ధజ్ఞానశూన్యముగా వేదమును బటించువాడు.చూ.కృష్ణ మిశ్రుని ప్రబోదచంద్రోదయముపై నాదెండ్ల గోపమంత్రి రచించిన చంద్రికావ్యాఖ్య—

ఏతే తానదర్జావ్జ్ధరణనిదురా! స్వాధ్యా
యాధ్యయనమాత్రనిరతా! వేదవిప్లవకా ఏవ"

అనుదాని వ్యాఖ్య- 'ఏతే ఘటశాసిన: అర్ధజ్ఞానశూన్యా!. అత్ ఏవ వేదోపద్రవ కారిణ!..........అర్ధానవోరానుష్థానయోరభావే ఘటశాసినాం...... స్వత ఏవాయాతి వేదవిప్లవత్వం. (2 అం. 54 పుట. నిర్ణయసాగర్ ముద్రణంఊ 1924).చూ ఆముక్తమాల్యదపర్యాలోక్నము పీఠిక. విద్యారత్న శ్రీమాన్ ఈయూణ్ణి వేంకట వీరరాఘవాచార్య. 1957.)