ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 యంత ది. అనిమన పెద్దలు చెప్పి యున్నారు. కానియ రసజ్ఞులగు భూపాలు గయాదరణవలన నేగద యే పల్లెటూరనో జ్ 3నోపాధి లేక నిజదాసు తోదరపోషణార్థమై పాటుబడుచు గష్టజీవు వై యే:మూ: నో రింప వలసిన మహాకవు లెండతో సుస్వాస్థ్యము గాంచి చీకు చింత లేక వారి కాలమంతయు యథేచ్ఛముగఁ గవితాసలిని సేవించ టయు వారి కృతులు దేశమున వ్యాపించే శాశ్వత పయటరు. సభవించిన అట్లయ్య నింక నెఁ డజో మిగుల దుళ్లముంబులగు సోకా జనగరుల ③ వేశము దోరుక కుంటచే గొబైట్లో కాలంబుగకపీ చనుటవలన సమూ జ్యములగు వారికృతులు వ్యాప్తిఁ జెందకుంటయు క్రమముగా సంతరిం చిపోఁగా మిగిలినవి. యీ కాలమునఁ బని బట్టి వెదు చుంటచే సచ్చట చ్చట బొరకు టయు మనము చూచుచున్నారు . సాసూన్యముగా మహాకవులును వారి ప్రతిభయు వెంటనే యంగీకరింపఁబడి లోకము చే దగిన సన్మానముంబశయట చాలయరుదు. అందు వెనుకటి మన దేశ స్థితిలో జెప్పున దే లేదు. ఇంతకం వెనుక నెంత కాలము క్రిందనో ఆంగ్లే య దేశమున డాక్టరు జాన్ సన్ (Dr. Johriscn) వలెనే చుంతకుము న్నే మన దేశమున సౌత్మస్వాతంత్ర్యమును గౌరవమును పరాకాష్ట తో A లుపుకొనిన పరమ భాగవతశిఖామణియగు పోతనామాత్యుఁడు, కవిత గు, నూ, 'రాజా శయమునకును గల సంబంధమును తెగగొట్టి వేసిన నీ దే శజను అద్దాని గహించుట ! సమర్థు లగుటచే గాబోలు. వాజ్మయమున కాశ్రయా పేళ అప్పదయ్యె. దీనికి రెండు ముఖ్య కారణములు గోచరించు. ఈ దేశమున జను? కు సత్వము లేదు. పూర్వమునుండీయ, పారమా, క చింతయు వేదాంత గోష్టి యు నొక్కుడగుటచే నైహిక కృత్యముల యం దుఁ గొంతయనాదరథానమఁ గలిగియుండ, గామమున నాహ స్తవజ్ఞానము నైజమగు నాసక్తియు సంతరించుటచే సరి దాంట్లో కవ తముకింద ఇగినది. కాని వీరు గతానుగతికముగఁ బుర్వపుటాచార ములను పద్ధతుల ననుసరించుచు వచ్చుచు చుండిరి. ఒకానొకప్పుడొక చోట నూతన సత్వము బయలు దేరిన నటి గొప్ప యేడారెలో నీత నీటిబుగ్గన "లెనే యించుక సేపు జను 2 మనముల నలగించి తాను శాశ్వతకీ ర్తివడ