పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది

viii

పీఠిక


విశేషాంశములు తెలియరావు, సీతారామాంజనేయమువలెనే యీ కవి రచించిన రతీమన్మథవిలాసముకూడ ముద్రించి భాషాలోకమున కుపకృతి యొనరింప శ్రీవావిళ్ల హరి నడిగికొనుచుఁ బ్రకృతాంశమును ముగించుచున్నారము.


ఇట్లు భాషా సేవకులు,
శేషాద్రి రమణకవులు, శతావధానులు,
గంపలగూడెము శ్రీ కుమార రాజావారి ఆస్థానకవులు.

గంపలగూడెము
కృష్ణాజిల్లా
18-8-1917.