ప్రథమాశ్వాసము
53
| ...................... | |
తే. | దేహ మస్థిర మనుచు సందేహ ముడిగి | 309 |
వ. | అని తలంచి కుహకవిప్రులకు నమృతకలశం బిచ్చి యప్పటి యట్ల తపంబున వాసుకి నారాధించి తత్ప్రసాదంబున నాత్మబలంబులు ప్రాణములు వడసి తనపురంబున కరిగి రాజ్యంబు చేయుచుండె మఱి యొకకథ వినుమని యిట్లనియె. | 310 |
క. | దానంబును సాహసమును | 311 |
వ. | అది యెట్లనిన. | 312 |
సీ. | విక్రమార్కుడు రాజ్యవిభవస్థుఁడై యుండ | |