చతుర్థాశ్వాసము
237
వ. | అని చెప్పిన కందుకావలిం బొందు మాయోపదేశంబు చేసి రాక్షసి చనియె నేనును నక్కందుకావతిని భోగించి దానితండ్రిం జంపి యతనిరాజ్యమున కభిషిక్తుండనై సింహవర్మకుఁ దోడు వచ్చి నిన్ను బొడగంటిననియె నంత. | 277 |
సీ. | మాతృగుప్తుండను మంత్రివుత్రునిఁజూచి | |
| నచ్చటనె పెట్టి నిన్ను రమ్మనియె సిద్ధు | 278 |
వ. | ఆభూపాలుం డాత్మకాంతకు భూతప్రవేశం బైనదని రక్షావిభూతు లరయుచో నేనొక యతినై రక్షోఘ్నమంత్రం బుపదేశించెదనని రాజునకు విన్నపంబు సేయించి యూరివెలుపలి పద్మాకరంబున మధ్యరాత్రి స్నానంబు సేయ వినియోగించి యప్పు డభ్భూపాలునిం జూచి యిట్లంటిని. | 279 |
క. | నీమంత్రుల కెఱింగించి మ | 280 |