పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/99

ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 ఆ 0 ధ్ర క వి త ర ం గి జీ రచింపక పోవుటచే నాతఁడు గ్యనును చేసి కొని యు గిడ లేదు , ఆది పూర్తి యై గన్యమును వేసి కొను నవసరము Xలిగినచో సెట్ల వాసి కొని యుuడ నొ యెవరు చెప్పఁగల. ఆరణ్య కాండా శ్వాస విగ్ర జనము? ఆగణ్యకాగిడము మొత్తగు 233 పగ్యిగులు ఇ౧డు మొదటి యాశ్వాసమున 9Fర పద్యములును రెడవ యాశ్వాస యిన కరం పద్యమ లును గలవు, హు కి - భాస్క-గుఁడు యు స్థకా }డ వు వ ౧౧ 3 F ప్యములను రచించి యుడియు నాశ్వాసవిభాగ యు చేయ లేదు ఆ)ణ్య కాండము 23 ర పద్యము లే యుయ్యును రెండా శ్వాగులు గానున్నది. ఇ0దువలన, ఆరణ్య grూుడ యుధ్ధకాండకర్త లొక్క గు కార వితలం చుట కవకాశము కల్గుచున్నది. యుద్ధకాండ మంగేయు రచింపబడిన పిమ్మ ట నా శ్వాసవిభజనము చేయవచ్పునని హు క్కి భాస్క-గు డు తలం చి యుండవచ్చు నవియు, నది పూర్తి కాకపూర్వమే యాతగి రచన మాగి పోవుటచే నా శ్వాస విభజన కార్యయ కూడ నాగిపోయె నవయు గొందఱు సమాధానము చెప్పచున్నారు. హుళక్కి భౌస్క-రుఁడు రచి యించుచున్నది స్వతంత్రగ్రంథము కాదు, వాల్మీకి రామాయణము న శాంద్రీకరణము, సంస్కృత రామాయణమున నధ్యాయ విభజన మున్నది • తన కుచితమని లో చినన్ని యధ్యాయముల నాంద్రీ కరించిన పిమ్మట నక్కడి కొక యా శ్వాసమని వ్రాసికొనుట సులభము కాని గ్రథనుంత రయు రచించిన పిమ్మట వాశ్వాసవిభజన మొక పని గాఁ బెట్టుకొనుట సులభము కాజాలదు ఆశ్వాసమున కైదుఎద్యమ అధికముగా గ్రంథ రచనా మధ్యనున వాయవలసి : చ్చునని యా కార్యమునుఁ దుదివరీకు నీలిపియుంచెననుటలో స్వారస్యము లేదు. అరణ్య కాండమును వాుక్కి