పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/94

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మ ం తి) భా స్క రు ( డు $3 లేదు. తన పితామహుఁడు మూఁడు కాండములను రచించినాఁడు ఆవి చెప్పి యంతటిలో వదలి వేసి తాను, ఉత్త-రామాయణమును రచిం చె నని చెప్పినచో నది సర సము K నుండు బా లోకము సంతసించు నా తిక్కన, యాతరువాతి భాగము నందుకొని రామాయణము నేల పూ_చేయ లేదు! ఆని శంకింతు రేమో! మహాత్ముల హృద య ములు దుగవ గాహములు. ఆయన మనసు గోఁ నప్ప డేమికలదో యెవరు చెప్పఁగలరు ఎంతటి దైర్యవంతునకైనను ఒక్క-మారు చది వి నంతనే హృదయవిదా:ణం బొనిగించు స్త్రీ పర్వాదులను రచించిన తిక్కనసోను యాజి, భాతర చ సానుతిగ మునఁ గూడ నారణ్యపర్వశేష మును బూరింప లేదు, దీపికి గారణ మేను దును కొంతభాగ మును రచించి ముగిణించిన తన పితామహుని కావ్య యు బూర్తిచేయుట "కాత నికి మనసు గొలుప యుండును, పైని ఁ జెప్పిన "ఎత్తఱ్చిన్తనను"ఆనుపద్యములో నింతయర్థ మిమిడి యుండ లేదనియు, ఎప్పడైనను ధీరోదా_త్తనాయకుడైన రామచంద్రుని వృత్తము పూజనీయ నేు కావున నుత్తరరామాయణమును రచించితి" నను సామాన్యార్ధయు మాత్రమే యందుఁ గలదని గను, లోకము వంకించు నను నూహ గాని యందుల కు త్తర విూయవలయునను భావము గాని తిక్క-నకు లేదనియు, వశ్లే దాని తరువాయిపద్యములో నెట్టిసూచన యు లేదనియు నీయూహలన్నియు మంత్రి భాస్కరుఁడు రామాయణ మును రచించెనను భావమును గలిగియుండుటచే నుద్భవించెడి భ్రాంతి మూలకములగు నూహలనియుఁ గొంద ఆనవచ్చును. 65 పద్యమునం దెంతయర్ధముండెనో, లోకమునకేమి తెలుపఁ Roe యాతఁడాపద్యములను రచియించెనొ*, యను విషయములను గూర్చి తిక్కన కవితా స్వారస్యమును గహింపఁగలిగిన రసజ్ఞలు తీవుకుఁ దొ* cచినరీతిని నిర్ణయించెదరు గాత! తన వితౌముహుఁడు రావూ