పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/49

ఈ పుటను అచ్చుదిద్దలేదు

$8. ఆ ం ద్ర క వి త ర 0 గి జి o %, ఆదిరుగే శాస్త్రమశ్నంతి రుద్రేణ పితం పిబతి ప్రఖ్యాతిశ్రుతులు తన్ని గమాంతార్థ మతికిల్బిషంశ్యాద నర్పితేం బనీయు సిద్ధాంతములను సిద్ధాంత వివపణో_క్తిలో భాన్న رع كلية وح ధారియే త్తను శివధ్మరులను శివధర్మశాస్త్రదృష్టిప్రసాదమేవభో క్తవ్య మునుపురాణకాండములను సిద్ధ వును చు వేదసిద్ధాంతశాత్రపు రాణతతుల మలహర ప్ర Ryo S ముహిమఁ దెలిపి నటి వులి కారున పండి {o} 33 الاميم తయ్యగారిఁ దలఁతు ననుదినంబు, ఒకప్పుడు బ్రాహ్ర్యధర్మమును విడిచి వీరశైవ గుతమును గైకొనువుని మల్లికార్డునపండితునకు బసవన వడ్డమానవాంపెనఁట! అందు పైని పండి తుఁడు పైని వ్రాసివు “భక్తివిూదివలపు బ్రాస్త్ర్యంబుతో" బొత్తు బాయ లేను నేను బసవలింగ" యని ప్రత్యుత్తమంపి, బసవనలోఁ జర్చించి, యూతని సెట్లయినను దన మార్గమునకుఁ ద్రిప్పవలయు నను నుద్దేశములొ బసవనను దగ్శించుటకై పతనమై వెల్లెనఁట. పండితా రాధ్యఁ డనరావతిలో నుండఁగా బసవేశ్వరుడతనికి భస్మమనం పెను, ఆచ్పటనే యాతఁడు కర్ణాటమునఁ గవిత్వను చెప్ప మొదలిడెనట. పండి తారాధ్యులవారి మాహాత్మ్యమును దెలుపు పెక్కు-కథలను శైవులు చెప్ప చుందురు. వాని నిట చెప్పటకు దొర కొంటి నేని యదియెంతయో గ్రంథమగును. ఆందులకు పండితారాధ్యచరిత్రము మొదలగు గ్రంథము లున్నవి, ఆందుచే నాకథలను విడిచి, శీ కొవత్థాజు లక్ష్మణరావు