పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/44

ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య さぎ 31 ఫుఁడు గాక యొక మానవుఁడే యని తలంచితిమేని, నన్నయభట్టు "కాలమునుండి పరంపరగా నెందలలో యిxూ వ్యాకరణసూత్రములను স্থ্য"; వు గాఁ జెప్ప కొనుచు రాcగా రాఁ7గా, తుది నీసిద్ధుడు గురువుఖవున C జెప్పకొనె నని తలంపవలసియుండును. ఆపక్షములో నిది యంతరహ్భత మై యుండుట పొసగదు. తాళపత్రప్రతి నే యీ సిద్ధుఁ డెచ్చటనో సంసాదించి బౌలసరస్వతి కి చ్చె ననుటయే సమంజసముగా నుండును. ఆప్పకవి యా సిద్ధు డెవ్వఁడో నిర్దిష్ట ము చేసి యీ కధను మరికింత విశ్వాసాన్సర్ల యుగాఁ జేసినాఁడు. ఆ ప్ప క వి § 35 నన్నయభట్టు మొదట నాంద్రశబ్ద చింత్ర్రావుణ్ణిని రచించి యూ పిమ్మట భారి శాంద్రీకరణమునకుఁ బూనుకొనెననియు, నాతఁడు భౌర తము రచించుచుండcగా వేములవాడ భీమకవి రాఘవపాండవీయమును జేసి నన్నయకుఁ జూపుటకై తెచ్చియి చ్చెననియు నాతఁడు దానిని మరల నీయక యడఁచి వేసెననియు నందులకుఁ గిని సి భీవుకవి నన్నయ యింటికడ లేనప్ప డాతనిభ్యానో, కుమార్తెనో యడిగి యాంధ శబ్దచింతామణిని గృహించి దానిని గోదావరిలోఁ గల పెననియు, నా వ్యాకరణము లేక పోవుటచేఁ గవిరాక్షసుఁడు న న్న య భారతమున మొదటి మూఁడుపర్వములయందును జెప్పిన నియమముల నుల్లంఘించి కవులెవ్వరును గా వ్య ము ల ను జేయరాదని నియమము చేసెననియు నన్నయభట్ట ఆంధ్రశబ్ద చింతామణిని రచించునప్పడు పసివాఁడు గ నున్న సారంగధరుఁడు (రాజరాజ నరేంద్రునికుమారుఁడు) ఆ సూత్రము లను బఠించి యుండెననియు, నాతని చేతులు, పాదవులు ఖండింపఁ బడిన పిమ్మట మత్స్యేంద్ర సిద్ధుని యను Kహముచే సిద్ధుఁడై యుండి యూతఁడే మతంగ పర్వతమునొద్ద కీలక నామసంవత్సరమున బాలసరస్వతి శాసూతముల నిచ్చెననియు నిష్పకవి యిరా కిందిపక్యములలోఁ జెప్పి యున్నాఁడు