పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/274

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము ల వా డ భీ మ క వి 233 ప్రియ తనయుండు లచ్చన విభీషణు ఁ; డాగుడి మెట్టలంక, י ס జయమును బోతరక్క సుని చావును నేడవ బాఁడు చూడుఁడీ ఆను పద్యమును జెప్పి రాజును శిక్షించెనని పెద్దలు చెప్పెదరు." ఆని యింతదూరము వ్రాసి, పిదప దా మేర్పరచుకొనిన "కాలమున కిషి సరిపోవదను కారణముచే “అప్పకవి చెప్పిన బ్లీపద్యము రెల్లూరి తిరుమ లయ్య చేసినదే యధియి యుండవచ్చు' నని వ్రాసి యిబా కథను తీసి వైచిరి, కాని భీమకవి కాల మితర కారణములచే నిర్ధారితమై యీ కథ దానికి లోడుపడునట్లు కన్సర్టైనేని, ఈ కథ భీమకవిలో సంబంధించి నది కాదని త్రోసివేయ నక్కరలేదని నా యభిప్రాయము. చాగి పోతగాజులు మువ్వునున్నారు. వీరేశలింగమ పంతులు గారు పైనుదాహరించిన శాసనములు రెండవ పోతరాజవి. రెండవ పౌకేతరాజునకు మొదటి పోతరాజు పి శ్రావువచ్చాడు, మొదటి పోత రాజు కుమార్తెయైన పోలను దేవి యొక్కయు, మంత్రియైన కనిలియ సేc Kన (పెగ్గడ యొక్క- తక్ష్మఁడైన కయనాయకుని యొక్క_యు శాస నములు శా, శ, nం 2 -- ౧ంలా.9 లో (ద. హిం. శా, సం ఆ- సంఖ్య అ౧లా, అర 2) గన్పట్టు చున్నవి. వీనినిబట్టి మొదటి పోతరాజు కాలము శా. శ. ౧3 రం-౧ంxం ప్రాంతమై యుండును. భీమకవి తిట్టిన వీ పోశీత రాజ నే యుని యూహి-ంచితి మేని భీమకవి కాలము (હૈ. 5. о осо౧౧xం అని పై నిజెప్పిన కాలములో సరిపోవుచున్నది. గ్రంథవిస్తర భీతిచే నీత్యాగి పోతరాజు వంశవృక్షమిట నీయ లేదు. కా ల నిర్ణయ సా రా ం ళ ము లు ఈ కవి కాల నిర్ణయమున గూర్చి యింతవజకుఁ జేసిన విమర్శ నవులోఁ దేలిన సారాంశములివి,