పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/260

ఈ పుటను అచ్చుదిద్దలేదు

68] వే మ ల వా డ ఓ వు క వి 249 రములు కళింగదేశము ననంతవర్మ యనువా మాంతరము గల చోళ కల్లింగ గంగదేవుడు పాలి చిన్ను శాసనములవలనఁ దెలియుచున్నది, ఈ రాజు కాలమునఁబుట్టిన మూఁడు తామ్ర శాసనములు “ఇండియన్ ఆంటిక్వరీ" ఆను పతిక ౧లా వ సంపుటములోఁ బ్రకటింపబడియున్న వి. వానిలో నీతని పట్టాభిమేక కాల మిట్ల వివరింపబడినది. 중 శకా నందరంధ్రగ్రహగణగణితే (FFF) కుంభసం దినే శు చేప కే తృతీయా యుజిరవిజది నే రేవతీ భే నృయు గ్మే లగ్నే గంగాన్వవాయాంబుజవన దినకృ ద్విశ్వవిశ్వంభరాయా శ్చక్రం సంరక్షితుం సద్గుణనిధి రధిపక్ట్సోక గం గోభిపి క్లః شمسیــمـ ఈ కాలమునందే, రాజరాజచోడ గంగను రాజు వేంగీదేశమును బాలించుచుండెను. ఈతఁడు రాజరాజనరేంద్రుని పౌత్రుడు, కాంచీ పరమ రాజధానిగా వేంగీచోళ దేశముల నేకచ్ఛత్రము గా నేలిన కులోత్తుంగ చోళుని యగ్రపుత్రుఁడు. తండ్రి యాజ్ఞానుసారమx వేంగీదేశమును బాలించెను. అతడు ౧ం ంఒ వ శ కాబ్ద యునం దభి షిక్తుఁడైనట్టు ఎపిగ్రా ఫియా ఖండికా యను పత్రిక ఒ వ సః పుటమునఁ బ్రకటింపబడిన కేకి శాసనమునందిట్లు చెప్పఁబడి యున్నది.

  • ਕੁ` కాట్టేరసఖాంబరేందు గణితే )o o o ۓ( జ్యేన్డేథమా 荒急ま

పకే పూతిధౌ ది నే సురగుకో ర్యేష్టాం ఛ శాం క్లే X తే 急c守→ లగ్నవరే సమ_స్త్రజగతీ రాజ్యాభిషిక్తో మురే లోక స్యో ద్వహతిస్క పట్ట మనఘః శీరాజరాజో విభుః పస్తుత విచారమునకు భీమున కాశ్రయు డైనరాజు వీరిరువురిలో నెవ్వఁడైన నొక్కటియే. కాని కళింగగం గనుసంజ్ఞ యనంతవర్మ చోడ Xం X "దేవునకే గో స్వమగును. అతఁడు FFF వ శకసంవత్సర మాదిగా నించుమించు -ం సంవత్సరములు రాజ్యము చేసెను,