పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/255

ఈ పుటను అచ్చుదిద్దలేదు

244 ఆ 0 ధ కవి త ర ం గి జీ రాజ్యము చేసినవారు. చొక్క-నృపాలునకు వైరియని పై పద్యములోఁ జెప్పఁబడిన సాహిణిమారఁడు పశాపరుద్రుని సేనాధిపతియని చెప్పఁ బడినట్టి సాహిణి మారఁడని యెంచితి మేని, యాతఁడు పైని జెప్పిన ముస్వరు కులో త్రుంగ రాజుల కాలములోను లేక వారిలొ మూడవ యాతనికిఁ బిన్మట దాదాపు ఎనుబది సంవత్సరములలో నున్నవాఁడు, కావున నీపద్య మర్ధము లేని దగుచున్నది. ప్రతాపరుద్రుని కాలము నాఁటికి చాళుక్యవ శ ము, తగించిపోయినది. చాళుక్యవంశములోని చొక్క-నృపాల ని తీసికొనినచోఁ బ్రతాపరుద్రుని సాహిణి మారయగు వదలివేసి యంతకుఁ బూర్వమున వులకి యొక సాహిణి యున్నాడని తలంపవలసియున్నది. ఆపకములోఁ బైని జెప్పిన మువ్వరు కులోత్తుంK చోర్టులలోను, మొ దటియాతఁడు, భారతకృతిపతియు, చళుక్యవంశపు రాజచంద్రుఁడు నగు రాజరాజు యొక్క కుమారుఁడగుటచే నాతఁడే చళుక్యపు చొక్క-నృపాలుఁడనియు, దక్కి-నయిరువురు, చోడలుగాఁ బరి గణింపఁబడిరనియు, మొదటియాతని కే చొక్క-నాయనా రను నామాంతర మున్నదనియు నూహింపవచ్చును. ఈ యూహలు సత్య ము లయ్యె నేని, యాతనిపై బద్యములాను జెప్పిన భీమకవి శా, ళ, FF2-౧ం 32 (క్రీ. శ. ౧ం 2X-౧౧ంలా) మధ్యనున్న వాఁడని చెప్ప వ వ్పును. కాని దీనికొక యభ్యంతము గన్పట్టుచున్నది. భీమకవి మొట్టమొదట నీచొక-నృపాలుని దగ్శనమునకు వెళ్ళి నప్పడు నీ పే రేమియని ప్రశ్నింపఁ గా “సీ, గడియాలోపలఁదాడి కడఁగి మత్తునియఁగాఁ దిట్టిన మేధావి భట్టు So で) Tరెండు Kāల బ్రహ్మదండి చుండ్లన్నియ డులఁ దిటిన $ వినులు కం రైు | tr &A) (*)