పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/247

ఈ పుటను అచ్చుదిద్దలేదు

236 ఆ 0 ధ కవి త ర ం గి జీ పరిఢవింతు పబంధపరమేశ్వరుని రేవ సూ_క్తివైచితి నొక్కొక్కమాటు నైషధాది మహాప్రబంథములు పెక్కుచెప్పినాఁడ వు మాకు నాశ్రితుఁడ వనపు యిపుడు చెప్పఁదొడంగిన యిరా ప్రబంధ వు కితవు సేయు వీరభద్రయ్య పేర ! అని నుతించిరసున్నాఁడు, ఈ పశ్యయునందలివరుస కాక్రమము నుబట్టి యుండెనని భావించితి మేని, భీమకవి నన్నయభట్టునకుఁబూర్వు డని చెప్పవలసి యుండును, కస్తూరిరంగకవి తన యానందరంగరాట్ఛం ద యున ఆది మసుకవి భీమనకు దండము వెట్టి నన్నయభకు నర్ధి (మొు కి- యని చెప్పచు నన్నయభట్టనకు పూర్వమున స్తుతించియు వ్నాఁడు ఈ గ్రంథ యువ నెచ్చబ నీతని పేరు చెఎ్పవలసివచ్చినను, “ఆదిమ కవి భీమున" యని వ్రాయుచు వచ్చినాఁడు. ఈ భీఎుకవి నాదిమకవి యని వ్రాయుటకు కస్తూరి రంగకవికి శీవాథుని పై పద్యమే యాధారమో, మఱియొక యాధార మేమయిన క• దో తెలియలేదు. పెనిజెప్పిన పద్యయులకుఁదో డు గురజాడ శ్రీరామ మూ_ర్తి పంతులు గారు భీమకవి నన్నయ ( బూర్వడని చెప్ప చు నందలకు నిదర్శనము కొఱకు మైలము భీచున పైని వేములవాడ భీమక చెప్పెనని చెప్ప బ డు "గ•ళపు యుద్ద" చాటుధార ను దాహగించి మైల ము భీమన శా, శ, F9x సంవత్సరము గా టి వాఁడనియు నందు చే, భీమకవి నన్నయకుఁబూర్వుడనియు నిర్ధారణ మొనగ్సియున్నారు. నన్నయాకుఁబూర్వుడు కాక పోయినను, వాతవిలో స ను జాలికుఁ డని చెప్పటకు సత్యాసత్యములు నిర్ణయింపఁజాల ని రాఫ్టువసాండవీయ కధ యొకటి యున్నది. వీనినన్నిటినిఁ గలిపి చూచితి మేని మకవి నన్న