పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/176

ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్ని చో డుఁ డు 163 బయలు పెడలి జనులకు ముత్వబోధ చేయు దుండెడివి. ఈ వుఠ మల కిట్టి యోగపురుషులే యధి కారులుగ నుండెడివారు. నన్నెచోడుని గురువుకూడ నొక మతాధికారివలెఁ గన్పట్టు చున్నాడు. కొందeజీత & Ο, సుప్రసిద్ధుఁడైన మల్లి కార్జన పండితారాధ్యుఁడని గుర్తించిరి. కాని యనేక కారణములచే నా తఁ డీతఁడు కాఁడని చరిత్రకారులు నిర్లయించి యునా, రు 8❍ ఈ కవి రచించిన కృత్యాదియందలి గురుస్తుతి పవ్యము నీక్రింద వ్రాయుచున్నాఁ డను. ము ఆమలజ్ఞానసుదీపవర్తి Rర్చా వృద్ధాచారుఁడై "జ్వెనా ప్రములందున్న సగర్ధమెల్లఁ గొని విద్వత్ర్చీతి గావించు వా ని మహాత్ముండవఁ బొల్పుపుణ్యనిధి వాణీ ముఖ్య సర్వ 盏 リ● గము లి^గలబగు వుల్లి కార్జునుఁ 3で5" ೯೮$ಣು గీర్తించెదకా, ඝත ෆ మల్లికార్జునుఁడని చెప్పఁబడి నను, ఇతఁ డిప్పడు జరగవు లని పిలువఁబడు చున్న జరిగమ జాతివాఁడు కాఁడనియు, వేదశాస్ర ముల నభ్యసించిన బ్రాహ్మణుఁ డనియు, నా శ్వాసాంత పద్యముల లోని "భూసురవంశాద్య" "భూసురకులాగ్రణి" యను వాక్యములవలన డెలియుచున్నది. ఈ మల్లికార్డునుఁడు కేవలము పరమార్థగురువే కాకుండ తనకుఁ గవిత్వము ననుగ్రహించిన వాఁడని యిబాత్రింది సీస పద్యములోఁ జెప్పియున్నాడు. సీ. శగధినీరులు పయోధరములు కొనివచ్చి కురిసి వారిధియందుఁ గూర్పునట్ల చేనఁ బండినవిత్తు చేనికి ఫబకాంకఁ బ్మేఁ గ్రమ్మరికి పెద వెట్టునట్ల రోహిణాచలపతి కూహించి నవరత్న సంచయcబున విభూషించినట్ల