పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/83

ఈ పుటను అచ్చుదిద్దలేదు

73 ఆ O ధ్ర కవి త ర 0 గి శి నాంధ్రభాష కెన్ని వ్యాకరణములు పుట్టినను, నింకను వ్యాకరణ మసమగముగ నే యున్నది. పండితులు దమకుఁ దోచినన్ని విషయ ములను జేర్చి వ్యాకరణములను రచియించుచునే యున్నారు . ఇంకను భారతపయోగముల విషయముననే సంశయములు గలుగుచున్నవి. కావునఁ బైపశ్న కవకాశము లేదు. అధర్వణకారికలలోని శ్లోకముల నప్పకవి యాంధీకరించె ననియు, నందుచే నాతఁడధర్వణుని గంథము నెఱిఁగి యుండెననియు జెప్పచు శాస్త్రలుగా రీ కిందికమును, అప్పకవి పద్యయిల ను దా వూరణముగా నిచ్చియున్నారు. “తృతీయోచ్చ తృతీయోప్మా తృతీయే సరళాస్రయః షాడ శవంజనం జనం చాపి పపుసానే నయుజ్య 言, (ಸಂಜ್ಞರ್೨ 2) පීඨ බ క. మూఁడవ తావున మొదలిటి పూఁడు సరళవర్ణములును మూడవస్వరముకా మూcడవ యూప్మాకరమును డదు కదియింప నెటికూళకు నె నన్ . (అప్ప 9 ఆ 38.ూ) ᏋᏇ Qسس 芭。 వ్యంజనాహ్వయమున నొప్ప వాస్త్రాలలోన షోడశాకర వూఱవచోట నిలిపి మచ్చరంబునఁ దనుఁ జంపవచ్చిన ቧን చెడుగునకు నైనఁ బద్యంబు నుడువవలదు (అప్ప 9ఆ 32.కా) ఇట్టి వింకను కలవనుమాట సత్యమే "కాని, ఈతని పద్యముల ననుసరించి యహోబలపండితుఁడు సంస్కృతమున శ్లోకములను వాసి యధర్వణుని పేరు పెర్లైనని నాయభిపాయము. అప్పకవి పద్యముల నహోబలుఁడు సంస్కృతీకరించె ననుటకుఁ బెక్కు-నిదర్శనములున్నవి. ఉదాహరణమునకై రెండు పద్యముల సీదిగువ నుదాహరించెదను. ఉ. ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పినభారతంబులో "నేది వచింపఁగాఁబడియో నెందును దానినె కాని సూతసం