పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/227

ఈ పుటను అచ్చుదిద్దలేదు

223 ఆంధక ξ) ύδό ολτό సామ్యమున్నది. అయోధ్యాకాండ క_ర్త, కృతిభర్త కువూరునికంటె భిన్నుఁడైన యెడలఁ దన యొక్క-యుఁ దనతండ్రి యొక్క-యు భిన్న త్వమును దెలుపు పదములను గద్యలో దెలుపవలసి యుండును. అది సహజము. అట్లు తెలుపలేదు. కావున వీరిరువుగను భిన్నులు కారని సిద్ధాంతము చేయనలసి యున్నది. అయితే, తనతండ్రికి సాహిణి పదమును జేర్చక యుఁ దనకు నధికార సూచక బిరుదములను, జేర్చక, కేవలపాండిత్యసూచకపద ములను వూతమే చేర్చియుఁ గనభిన్నత్వమును జూపియే యున్నాఁ డని వుట9లఁ బూర్వపకము చేయుచు రేవేూ ! పూ_ర్తిగా సంశయ రాహిత్యము ਾ :੦ యట్టిమాటల నుపయోగింపక తన కులగోతము లను దెలిపి టెూ, తనకును సాహేణి వూరయsును గల యాశయా శ్రిత సంబంధమును జెప్పియో స్పష్టముచేసి యుండును. అట్ల చేయ లేదు కావునను, నాకాలమున మారయ కువూరుఁడైనరుద్ర దేవుఁడు వేలకొకఁడున్నాఁడను స్వతంతసాక్యము లేదు కావునను, భావిపరి శోధనము వలన నిందులకు వ్యతిరేక సాక్యములభించిన నే తప్పనీయ యోధ్యాకాండకర్తను మారయ సాహిణి తనయుఁడైన రుదదేవుని నిశ్చయించి; కావ్యక_ర్తను దెలుపుటమే పధానమైన గద్య לה יז7 లోనందులకుఁ దగినట్లు భట్ట బాణేత్యాది విశేషణములనే వేసికొని నాఁడనియు పభుత్వసూచక విశేషణముల నందుపయోగించుట యనుచితమని భావించివిడచి వేసెననియుc దానశాసనసందర్శనమున దనకున్న పభుత్వాధికారము మూతమే యుదాహరణీయము కాని పాండిత్య పశంసయచ్చట ననుచితమని తలంచి వదలివేసెననియు సంశయరాహిత్యమును గావించుకొనఁ దగియున్నది. సాహిణిమారయ, యేకులమువాఁడను విషయమున భాస్కర "రామూయణము తటస్థముగా నున్నది. దశగతులలో నేమైన నుండు నేమో ! అది నాకు లభింపలేదు. "దేశపరిపాలనమును బట్టియు, గజా శ్వదళాధిపత్యమును బట్టియు గులమును నిర్ణయింపలేము. $`o?Şes3 చేతకారు లీతఁడు శ్తియుఁజో రెడ్డియో, వెలమయో యైయుం