పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/186

ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-48) వు o చ న క వి 181 మయములో నీవెన్నయామాత్యుడు పృధ్వీశ్వరుని జేపట్టి చంద వోలూ నఁ గాలునిలువఁ దొక్కి వేఁగి దేశమునునిలుపుకొని, పృథ్వీశ్వ రరాజ్య సముద్ధరుఁ డై తమను వీడిపోయిన పాకనాఁడు మొదలగు పదేశముల జోలికిఁబోవక తనకు సాధ్యమయిన కళింగజేశముపై దండెత్తి జయించి కళింగదేశ నిర్ధూ మధాముఁడై పఖ్యాతికెక్కె-ను. -ఈ వెలనాఁటి పృధ్వీశ్వరుని శాసనములు శా. శ. ooంూ మొదలు ౧౧.9ూవరకు మాత మేకనబడుచున్నవి. (ద. హి. శా. సం.xసంఖ్య ౧.9%ర ఎ. ఇం. సం. ర పుట 82) ఇందుఁగడపటి శాసనముకళింగ దేశమును జయించిన పిమ్మట శ్రీకూర్మమునవ్రాయించినది. దీనితో సీతని రాజ్య మంతరించినది. శా. శ. ౧౧.9ూ వ సంవత్సరమునకుఁ బిమ్మట కొలఁదికాలములోనే చోడతిక -రాజీపృధ్వీశ్వరునిసంహరించి యుండెను. ఈ వెలనాఁటి పృధ్వీశ్వరునకుఁ బిమ్మట నాతనిస్వాధీన మున నుండు వేఁగి వెలనాఁటి దేశములు కమకనుముగా: గాకతీయుల పరమైనట్లు కనుపడుచున్నది. పృధ్వీశ్వరునితో వెలనాఁటి చోడవం శమంతరించెనా లేక యూతనిపుత్ర పౌతులుండి రాయని పశ్న కుత్తరమును దిక్కన సోమయాజి చరితమున నిది వఱకే వాసి యున్నాcడను. వెలనాఁటి చోడవంక కథనముచే నిదివఆ కేగంథవిస్తరమైనది కావున నది విడచి పస్తు తాంశమునకు మరలెదను. సంస్కృతమున రాజశేఖరకవిచే రచియింపఁబడిన నాలుగంకములు గల విద్ధసాల భంజికయను నాఁటిక నాధారముగాఁ దీసికొని పసక్తానుప్రసక్తముగ సనేక నీతులను బోధించుకథలను బెక్కి-ంటిని గల్పించి, మంచనకవి యీపబంధమును రచియించెను. తననుఁ బెండ్లాడిన వాఁడు సౌర్వ భౌముఁ జగునని వరమునొందిన మృగాంకా వళియనుకన్యను, భాగు రాయణుఁ డను మంతి) తనబుద్ధిబలముచే దన యేలికయగు కేయూర బొహువనువుప-శీర్పాున "కాతని ధర్మపత్నిచే బరిణయము చేయిం