పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/66

ఈ పుటను అచ్చుదిద్దలేదు

తె నా లి రా మ భద్ర క వి 51 ధ ఘR నౌ బుధార్ధిజనతానయా నోత్పల మోదహేతువై ఫు ను రానుభూవిభుఁడు ప్రోడలు మండలనాథుఁ డౌననకా, తే. తిరువుల శ్రీని సాఖ్య దేశికునకుఁ బ్రబలపడ్డతనైక పారఁ గత్రునకు శ్రీవరునకుఁ బ్రియశిష్యుఁ డగుచు భక్తి చిగురొత్తం గృష్ణభూపా లుఁ డలరు. కృతిపతికిఁ దాతమైన కృష్ణభూపాలుఁడు కొండపల్లి పభువైన వేంగళనాధుని కుమార్తెను పెండ్లియాడినను, కృతిపతి కొండఫలి మా చభూపుని తనయ యగుకృష్ణమాంబను బరిణయమైనట్లును నీక్రింది పద్యములవలనఁ దెలియుచున్నది. 鬱 -l ੇ వుండలనాధ సాంద్రమణి మండన శస్త్ర సవు స మస్తకో క్టండనచండ తాండవవిధా పిచcడిల మండలాగ్రుఁ চেত కొండఫలీవిభుండు రణకోవిద్యుడైతగు వేంగభక్షమా ఖండలు కూర్మిస్తుతిక జగన్నుత మానవతీ శిరోమణికా . శ్రీనిధియైన కొండఫలిసింధుసుధానిధి మాచభూవిభుం డానతరత్న రాజివుకు టాంబితపాదుడు భూపమాత్రుఁడే, కృతి పతులను వారికిఁ బిల్లలనిచ్చిన కొండపల్లివారిని భూపతులని వ ంచినను, వారు వాస్తవమున గొప్ప రాజ్యాధిపతులని తలంపరాదు. ఆ కాలమున రణవిద్యయందు నిపుణులై కొంత సైన్యమును గూర్చుకొని ఒకయూరునో కొన్ని యూళ్ళనో స్వాధీనమునం దుంచుకొని యొక రాజునకు సానుంతులై వారికిఁ గప్పములఁ గట్టచు యుద్దములలో ெ ససైన్యలై వారికి సాహాయ్యమును జేయుచునుcడువా రనేకులుండెడి వారు, కవులట్టివారిని భూపతుల నియేు వర్ణి ంచుచువచ్చిరి, వారి నన నేల గామమునఁ బెస్టయై యాగ్రామ వ్యవహారములను జక్కబెచుండు పె త్తనగాండనుగూడ నా కాలమునఁ గవులు, పభువులనియే వర్ణి ంచియుండిరి, క్రపాలచూరి, కొండపలి భూపతు లట్టి చిన్నదండ నాయకులని యూహింపఁదగియున్నది. కొండపల్లి కృష్ణా