పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/63

ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 ఆ ం ధ్ర కవి త ర 0 గి జీ సీ జీతంబు గిలిబిలి చిలుకలు దూరంబు వహి(జూడ నదిపొల్లవ్రాఁతక ఆపరాధములుకోటి నృపుఁ జంపడ నుపాటి మాన్యత వెడవెడ మాటబొంకు గోపంబు మువ్కడి కోలాసనలువా డి సత్యమార జవిూగి జమలిల్బోు ఆచారమెడఁదప్ప నాశ్రమ మట్టి దొరతనంబది పూఁత దురము లేఁత చరిత మెల్ల నింద్రజాలఁబు తలఁపెల్ల సెల్లివఁబు మాటలెల్లదఁబ మిట్టికువతిఁ గొలిచి యొవ్వాఁడు మననోపు జిరతరపళా శ్రీగిరీశ, ఈశతక్ష విూ చెన్నమల్లు శ్రీగిరన్నదే యని యనుచున్నారు, కాని యందులకా ధారము గన్పడలేదు. మదరాసు ప్రా, పు, భాండా గారమున నొక తాళపతప్రతి శ్రీగిరీశశతక మున్నది. కాని దానిక_ యెవ్వరో తెలియదు. ఈశతకమివాతనిదే యైనచో నీతఁడు మడికి సింగనకుఁ బూర్వఁడైయుండును. గౌరన కవి విరిచితమైన నవనాధచరిత్ర ద్విపదకావ్యమునందు శ్రీగిరికవి పద్యపబంధమున రచించిన గంథమునుబట్టి తాను ద్విపద నాసితినని, యీ కింది ద్విపదలలోఁ జెప్పి యున్నాఁడు, “అవిరళయోగవిద్యాధికు లైన నవనాథ వరుల పుణ్యపవగ్రనము పరఁగ శ్రీగిరికవి పద్యబంధమున విరచించినా ( డది ద్విపదకావ్యమునఁ జెప్పింపవలయుఁ బ్రసిద్ధి పెంపలర* ఆశ్రీగిరి యీతఁడేయని యనుచున్నారు, నవనాథచరిత్ర పద్య కావ్యము లభింపకపోవుటచే నాతఁ డీతడగునో కాదో శిక్టయింప