పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/29

ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 ఆ ం ధ్ర కవి త ర 0 గి డి స్ఫుటనటనానురూప పరిఫ్నుకలాప కలా పి జాలవున్ కటక చరత్కరేణు కbకంపిత సాలను శీతలము కౌ, వునుచరిత్రము. చ. అటఁ జని "కాం చె భూమి విభుఁ డంబర చుంబిత విpవ వి స్ఫుటఘనమూ నిత సుశోభిత పుణ్యశిస్సర్సిరీ పటలముహుర్ముహుఠదభంగర నూత్నతరంగ సంగత^ త్క-టవర ఫేన నిత సుధాంభ మహానది నగ్మదానదిక్షా • • సకలకథా సా$సంగ్రహము వు అనిమేషత్వము మాన్చె చిత్తగపు చూ ప స్వేద తావృత్తి మా స్పె నన స్పేదసవృద్ధి బోధకళ మాన్పె న్మొహవిభ్రాంతిలో డనె గీర్వాణ వధూటికిన్ భవు కీటన్యాయ మొప్ప న్మను ష్యుని భావించుట మానుషత్వము మెయిం జూప నా న_త్తలకికా మనుచరితము ము. అనిమేషత్వము మాన్సె చంచలపుచూ ప స్వేదభౌవంబు గ్ర ద్దన వాగించె వినూత్న ఘర్మజల విస్తార ప్రపూరంబు త^ డన దేవాంగన కయ్యెడకా భ్రమరకీటన్యాయమై యొప్సియ మ్మను జేందుకాభమియించునంత నెరహిశ్రామ్యుత్వమున్ సంధిలెన్ సకలకథాసారసఠిగ్రహము సవు కాలికుఁడగు నల్లసాని పెద్దన మనుచరిత్రనునుండి గంథ చౌర్యమొనరించి యయ్యాలరాజు రామభద్రుఁడీగంథమును రచించె నను టకCTు హాస్యాస్పద వుగువిషయ మింకొకటి యుండఁబోదు. ఈ గంథమునందిట్టి యుదాహరణముల నింకను జూపవచ్చును. కాని గంథవిస్తరభీతిచే మాని వేసితిని. ఈకింది రెండు పద్యములలో మొదటిది రామాభ్యుదయములో నిది. రెండవది సకలకథాసారసంగ్రహములోనిది. రెండు గంథములును అయ్యలరాజు రామభద్రుఁడు రచించిన యభిపాయపడుటచే వీరేశ లింగము పంతులు గారు సకలకథాసారమందలి పద్యమునుమార్చి "రావు