పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/233

ఈ పుటను అచ్చుదిద్దలేదు

2}8 ఆ c ధ్ర కవి త ర ం గి జి --ெ ఈ కామందయగంఫక లీరువుకి నియు, జంటకవులనియు, కు, గొం eళిసుచున్నారు, కాని యందుల కాగా ధౌరవులు గనుపట్టలేదు. తంజావూరుపు స్త్రక భౌండాగారమునం దున్న కానుంద ని . మునుజూచు భాగ్యము నా కలవడ లేదు, ఈపతిని జూం చిష్త శ్రీ వేమూరి విశ్వనాధశర్మ. M. A. L. T. గారీ గ్రంథమునుగూర్చి భారతీపత్రికలో (సంపుటము 2 సంచిక 1 పుట ౧రం-౧ర౧) సిట్ట వ్రాసియున్నారు, “ఇదివిష్ణగపుని (చాణక్య) అర్థశాస్త్రమునకు కానుందకుఁ జొనర్చిన సంగహము. ఈపాచీన రాజనీతి శాస్త్రమునకు, తెలుగు మున్నూరు సంవత్సరములకు పూర్వమే చేయబడినది. జక్క రాజు ఎ నామాత్యపుత్రుడు వెంకటయ్య గ్రంథకర్త కొండ్రాజు తిమ్మభూపా లునికి సంగమాంబవలన జనించిన వెంకటాద్రి మహీపాలుని కంకి శ్రచు రెట్టమత శౌప్రమునకు నీశ్రణే కృతినాయకుడు, "క్సాం వక్షత్తి నాయు "క్రా" అని ర్బెమతములో నున్నది. ఇది 7గాక ఈ రెండు పుస్తక ములలో కృతిపతి వంశవర్ణనము సరిపోవుచున్నది. గంథాంతమనం దున్న పద్యమునుబట్టి కానుందనీయము శతాబ్దము 1608 సంవత్సరములో తెలిగించినట్లు తెలియుచున్నది. గంథాంకితకాలమున వెంకటాద్రి రాజు కడ్డాటాధీశ్వరులసామంతరాజుగ నున్నట్లు తోచును. శైలుగు కామందకీయము త్వరలో ముదించుటకు పయత్నములు జరుగుచు న్నవి. అప్ప డపోద్ఘాతములో వేంకటాద్రిరాజు విషయమై సంపూ છે వుగ చర్చింపబడును. * కౌమCదకనీతి సారము మొదట తెలుగులి లో అచ్చయినది, ఇందు గ్రంథమంతయు 20 పకరణములుగ విభజింపబడి తడకమళ్ళ వెంకటకృష్ణారావుగారి తెలుగు టిప్పణము కూడ కలదు. ఇటీవల తిరు వాస్కూరు మహారాజుగారు నాగలిపిలో ప్రచురించిన పతిలో 36 పకరణము లున్నవి. తెలుగు కామందకీయము 8 ఆశ్వాసముల పబం ధచు. పూలమనకు సరియైన యాంధీకరణము, శైలిసరళము, మచ్చ న కు రెండు పక్యము లిచ్చెదను. & Ç