పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/100

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రసలు. ఇంతలో నవధుఁ డచ్ఛటకురాగా నిడంబు ను రచి యాత్రనిఁ జూచుచుండు సమయంబున నింద్రుండు వారలఁజూచి విూక వశ్యము కావలసిది ధనూ ? రూపమా యని పశ్నింప నాయప్సరస లొకరి మొగముల నొకరు చూచుచు నిరుత్త రులైయుండ ముక్కథుఁడు కామినులకు గ్రూపమే యాకర్షనీయమనియు, రూపవంతునివలచినట్లు ధనదునంతవాని నైనను ధనవంతుని గౌరవింపరని యొక్కించుక గశ్వములోఁ బ్రత్యుత్తర మొసంగెను. ఆసభయందున్న కుబేరుఁ డందులకు గినిసి, మన్మథునిమాట యసత్యమనియు చ, సరసత లేనివాని నతి జాడ్యని రూపము లేనివాని ము ష-రుని వివర్ణనికా తనుపు జాగమాసినవాని ప్రామిడి పెరివిడువాని నైన వు ఆపి వింతలు సేయఁగ బిల్లు గ్రంKనల్ కరమరుదైన వస్త్రనులు కాంచన ముల్ తగనిచ్చి పంపినన్ ఆందుపై మన్మథ కుబేరులకు రూపధనాధిక్యతలనుగూర్చి వాగ్వి వాదము పెరిగి తుదకు కుబేరు (డు చ, శ్రమిడి యిన్ని మాటలు వృధా పని లేదు సమస్త వైభవో త్కరమగు దక్షవాటి పురి గల్లుధర్మాలిలోనఁ బోయినీ నిరుపనురూపసంప భయు నేరపుఁ జూపుము నెను వచ్చి యా పురవరసీవుఁ జూపెదను భూరిధనంబున నామహత్వముత్తా, అనిపలికి, ఓడినవా రింద్రసభకు రాకుండుటయే పణముగా పన్నిదము వైవమనథుఁ డందుల కగీకరించెను. పిదప మన్మథుఁడు ద్రాబెరాను గం:లి భీమేశ్వరాలయమునకుఁ బోఁగా నటకు నాట్య యునకయి యగు దె చిని సుగుణవతియను వేశ్య యాత్రనిఁజూచి సెూహి-ంచి యిQశ్రీకి కేగి యాత్తని నెయిన దన యింటికిఁ దోడి తెమ్మని తనవయస ను వేడుకొనఁగా నామె: ఉ. అక్క-ట వాసి వన్నె గలయట్టికులంబునఁ బుట్టి రూపుచే సెక్కుడు భాగ్యసంపదల నెన్నిక కెక్కిన దాన వింతలో యున్నా రCభౌద్యష్