పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/280

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శా ర న మ ం తి 271 సీ. మూనిత వరధ రామర కులతిలకంబు గౌతమసోతాబ్ది కల్ప శాఖ (E మల్లికార్జున పండితోల్లసద్వంశ్యుండు గౌరనారాధ్య శేఖర సుతుండు శీ మల్లమాగర్భసింధు శీతకరుండు గంగ వూం బావునః కంజ కా:ు సకలాగ వు జ్ఞానసారి ధౌశేయుండు పరవాదిద్ముత భ౧జనుండు చలగ గురుదక్షీణామూ_ సడ్లు గులను గౌరనాహ్వయ దేశికుఁ గన్న తండి పవిమ లాస్మత్కు-లోద్భవా రాధ్యుఁ బుణ్యు రణ్యక గినాధ్యు లింగ నారాధ్యు దలతు అని చెప్పటచే లింగ నారాధ్యుడు గౌగనపుతుఁడఁట. పై చె ప్పిన గౌరనయ (నవనాధ చరిత) ద్విపదకావ్యకర్త) నీ గౌరనయు విద్వాంసులు, గౌతమసోతులు ననూచానసం తానులు, మల్లి కార్డున పండితారాధ్యులు వసించియుండిన శ్రీశైలప్రాంతములవారు. రేచర్ల భూమిపాలురేలిన జటప్రోలు మొదలగు సంస్థానములు శ్రీశైలపాం తములోనివే. ఈయంశము లించుక దీర్ఘ ముగా నాలోచింప నిద్దఱు గౌరసలును నేక పురుషనామము లే యనియు క్రీ శ. ౧ంం ల కాల ములో నతఁ డుండెననియు నూహింపవచ్చును. భైరవకవి కులగోత ములును శారనకులసోతములును వాసస్థానములును గాలమును సరి పోవుచున్నవి. కావున బైరవుఁడు లక్షణదీపి కాదిగంథములు రచించిన గౌరన పుతుఁ డనితలం చెదను” అనివాసియున్నారు. శీ రామకృష్ణకవిగారియం దత్యంత గౌరవముంచుచు, వారి యభిపాయముతో నీ విషయమున నేనేకీభవింపఁ జాలకున్నాఁడను. మల్లారెడ్డి రచించిన ప్రెసీసపద్యములో స్రువురు గౌరన లున్నారు. ఒకడు (^^ 63 ساس سنگ