210 ఆంధకవితరంగిణి చ. క. శీ రాధానఖరకత తా రేశకళా నిరస్తదర్పక దర్పో దా గాంధకార ! జగదా భార ! గుణావాల ! నవవుదనగోపాలా, ويع لا . ఇందలి మొదటి పద్యమద్వితీయాశ్వాసాదిని, మూఁడవ పద్యము నాల్లవయాశ్వాసాదిని, నాల్లనపద్యముమూడవయాశ్వాసాదిని, విషు ○ ○ p £o వూ5నూనాటకమునం దున్నవి. రెండవ పద్యమునకు బదులుగా నెదవ యాశ్వాసాదిని: — ぎ. శ్రీకగ రాధాకైరవ రా గాసి తక్ష రుణ ! ముని వి-గా ః శ్ర చే?" వె కుంఠ నిలయ ! గుణ గ్ర ساده త్నా కరకల్లోల ! నవమదనగోపాలా ! > ఆశ్వాసములలో: छै. అవధరింపుము దేవ ! సంయమినరుండు సకల వేదాంత విద్యావిళా గుండు శుకమహాయోగి పలికె నుత్సుకత మెఱయ నింపుగా నా పరీ క్షిన్నరేందుతోడ అను పద్యము రెండవది గానున్నది. ఈ పద్యమే విష్ణుమాయూ నాటకమునను, 9, 3, ర, > ఆశ్వాసములలో రెండవ పద్యముగానే యుసృ్నది. దీనినిబట్టి రెండు గంథములకర్తయు నొక్కఁడేయని నిర్ధారణ వు గుచున్నదని కొందఱియభి, పాయము. కాని నేను వారితో నేకీభ వింపఁజాలను. ఇది యు వి లేఖకుని కృత్యమే యని నాయభిపాయము, ఆశ్వాసాంతిపద్యములను వేఱుగా వాసిన రాధామాధవకవి ఆళ్వా
పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/219
ఈ పుటను అచ్చుదిద్దలేదు