పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/65

ఈ పుటను అచ్చుదిద్దలేదు

58 ఆ o | ధ క్ష వి ప్తో ర () గి గి వివాహము జరిగియుండును. ఇంతకంటె నన్న పూర్ణాదేవి విషయ మున నేమియుఁ దెలియదు. పోర్చుగీసు దేశీయుఁడగు పేయన్, చరిత వాయునప్పటి కన్నపూర్ణాదేవి వివాహము "కాకపోయి యుండును. అందుచే నాతఁడు మువ్వురు భాగ్యలని వాసియుండును. చిన్నా దేవితప్ప తక్కిన భార్యలు మువ్వురును గృష్ణా రాయల యనంతరము వఱకును జీవించియున్నట్లు కన్పట్టుచున్నది. నారి తరు వాతి వృత్తాంతములుగాని, వారు చనిపోయిన "కాలములుగాని తెలి యవు వారు దానమొసంగి వాయించిన శాసనములునుగన్పట్టుట లేదు. VI కృష్ణరాయుల సంతానవు శీకృష్ణ గాయల కొక కుమా" గుఁడు ను నిరువురు కు వూ రైలును గలిగిరనుట కాధారము exు న్నవి నువూరుని పి గు తిరు నుల రాయలు - పెద్దకుమార్తె పేరు తిరుములాల బిక. రెండవ తనయ నా వుము కృష్ణ మాంబ. తిరుమలాంబిక ఆరవీటి బుక్క-రాజునకుఁ బ్ర పొప) నును, రామరాజునకుఁ బౌతుఁడును శీరంగ రాజునకు బుత్తుఁడు Rగు రాను రాజునుపరిణయమాడెను ఇతనినే యిళియ రామరాజందురు. రెండవ తనయయగు కృష్ణమాంబ మట్ల బొమ్మరాజునకుఁ బ) పౌతుఁడును సోవు రాజునకుఁ బౌతుఁడును పోతరాజునకుఁ గుమారుఁడును నగు వరదరాజు నకు భార్యయయ్యెను. క కుర్ధ్సవిజయమును రచించిన వుట్ల అనంతభూపా లు నీ పపితామహుఁడగు తిమ్మరాజును బైనిఁజెప్పిన సోమరాజునునోద రులు. బొమ్మరాజ Sువూరులు -తిరువులాంబకును గృష్ణాంబకును గూడ సంతానముక లదు. వారి వంశ మభివృద్ధి చెందినది. ఆరవీటి వారు చందవంశపుక తియులు, మట్ల వారు సూర్యవంశపు తి)యులు. తిగుమలాంబతల్లి పేరేది యో తెలియదు. తిరువుల దేవి యది యందురు కృష్ణాంబ జననియెవ్వరో యదియును యెఱుంగ రాదు. వీరి జననకాలములును దెలియవు కెృష్ణరాయలు $). $. :ைஅ-ை இ . జనిపోయెను. అప్పటికీ కుమా_ల వయసెంతో వీరి పరిణయములు