పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/261

ఈ పుటను అచ్చుదిద్దలేదు

". & 5 o A £3 254 ల ం ధ్ర క వి O ఈ కథయందలి సత్యాసత్యములమాట యెటులున్నను నతుకు すy"K3 やマc K@窓b3ö, కృతి ఎతులు తము పేరc గృతిని చింపు వునిక విని C నిrరినట్లు, కృతిక داری کخ తమ గంథములలోఁ బాయికి ఎయిగా నాయు thr) للسبا البسسسسس చుందురు మనుచరిత్రమునఁ జూడుఁడు. 'క. మునువులలో స్వాలోచిష మును సంభవ మరయు రససవుంచిత కథల న్విన నింపు కలిధ్వంసక మనఘ భవచ్చతురర చన కనుకూలంబున్. వ. కావున మార్కండేయపురాణా_క్త ప్రకారంబునం జెప్ప మని కర్పూర తాంబూలంబు వెట్టినం బట్టి ఎు హాపసాదంబని వెూదం బున నమ్మహాపబంధినిబంధనంబునకుం బారంభించితి ... ” పారిజాతాపహరణమునం దీభాగ మెందువలననో లు_ప్తమయి 富5&。 తిరుమల దేవిపై నిర్నిమి_త్తముగ• బాయలాగహించినందులకై యూతని నన్యాపదేశముగఁ జి వాట్లు వెట్టవలయునిని తిమ్మకవి తనం తటcదానుగా గ్రంధమును రచించిన వాఁ డగుబచే నా భాగ విుందు లేకపోయి నదని తలంచుటకవకాశమున్నది, అది సత్యమైనఁగావచ్చును. ఈ కథయందలి సత్యౌచిత్యములను గూర్చి విమర్శించిన పాఠకులు తమ యిచ్చవచ్చిన యభిప్రాయమునకు వచ్చెదరు గాక ! ఈ గ్రంథమును వినిన విూఁదట రాయలు తిరు గల దే ఏ పై నాగ) హమును విడిచి, రూ వెుకు వశం వదు cడయ్యెనని తలంచుట కిష్ట పడక, పణయకలహము తాత్కాలికము కావున దానివి కాగి మును దాత్కాలికమే. యని తలంచు వారు, శృంగార కావ్య చ నాభిలాషిమై,పురాణ కథలను దిరుగ వేయుచు, హరివంశమందలికథ నా ధారముగాఁ గొని యితివృత్తమును గల్పించుకొను సందర్భమునఁ గృష్ణరాయతీ రువులా దేవుల ప)ణయకలహ వృత్తాంతము స్ఫురణకు రాగా, దానిని గివి తనయితివృత్తమున కాధారముగాఁ దీసికొనెననియు నిందమూలమున