పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/255

ఈ పుటను అచ్చుదిద్దలేదు

248 е о б 8 do 8 č o K to اسب) ఈసంబంధము నిజమగు నెడల నది యెదుగు మేనరిక ముగుసు. ఇది శాస్రవిరుద్ధమును నాచారము లేనిది యుసగు సంబ hధి వుగు చున్నది. పబల పమాణముండినగాని యిట్టివి నా హ sు జరిగెనని చెప్పరాదు తిమ్మక వికి, నందివుల్లయకవి పితామహుఁడై నచో మలయ బూగత ぎ38 మేనల్లుఁడ నని చెప్పకొనిన వాఁడు, మల్లయ కవికి నునువుఁడ నది చెప్పకొనకుండ నుండఁడు, ఎుల్లయకవికంటె వులయనూ రుత కవి పజ్ఞావంతుడైన నగుఁగాక ! అంతగూ తముచే మలయు గూగు : కవిని జెప్పి త్రనః్చ లే" ముహలుని పే రెత్తఁడని చెప్పిటలో స్వార స్యము లేదు. రెండు గ్రంథములలో గంధక_ర్తగా నుండి తెుళువ నరసనాయగు 1ుని కృతి పతినిగాఁ జేసిన మల్లయ్య పేరును బజలేది యో యినుకొందుగని తన గంథమునఁ జెప్ప సంశయింపఁడు. అతఁడు సంగీత నందియని పేరొందినవాడు. ఆమాటమైనఁ జెప్పడా ! తిమ్మకవి తండ్రమైన సింగయ, మల్లయకవి కుమారుఁడుగాక వేeరొక నందిసింగయ యని యూహింపఁ దగియున్నది ఇంతకునునంది మల్లయ్యకు ముక్కు- తిమ్మిన మనువుఁ డనుటకుఁ గవి చరిత్రకారులమాట లే కాని యిత రాధార ములు లేవు. م గురుజాడ శ్రీరావు మూ_ర్తిపంతులుగారు. కవిజ్వితిములలో నందిసింగనమంతికి (పై వంశ వృశములో మూలపురుషుఁడు) ఇగువురు భార్యలనియు, నందొక రూమె మలయమారుతనవి (వరహపురాణ కర్తలగు జంటకవులలో నొకఁడుగాక వేత్తో"కcడు) సోదరియైనతిన్మూంబ యనియు, ఆమె యందు సింగనమం తికిఁ గలిగిన కువూరుఁడే ముక్కుతిమ్మన్న యనిరయు, సింగనమంత్రి రెండవభార్యమైన పోచమ్మకు మల్లయ్యయను కుమూరుఁడు ను అమ్మలాంబయను కుమూరెయును గల్లిరనియు, నాయమ్మలాంబ కుమారుఁడే జంటకవులలో నొకరగు మలయ వూరుత కవి యనియు వ్రాసియున్నారు. గాని యా వ్రాత నిరాధారమైనది. నందిసింగనమంత్రి కిరువురు భార్యలుండిరని చెప్ప