పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/246

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా ది O డ్ల గో ప మ 0 త్రి 239 శాంతమూ నసును జానకీపతికి నాగతి యుఁ బీతిగా నే రచియించు చాగు కృష్ణాష్ట్రన సం నాదమునకు బరఁగు కధాసూత్ర మెట్టిదనిన 3, కృష్ణుఁడు సూర్యున కర్థ్య మొసంగుటకై దోయిట నీరుపట్టియుండ సప్ప డాకాశమార్గమునఁబోవు గయుఁడను గంధర్వరా జమియఁగా నది. పవూదవశి మున నానీ టఁ బడుటయు నందులకుఁ గినిసి కృష్ణుఁ డాKయుని సంహరింపఁ బతిజ్ఞ గైకొనుటయు, నారదా దేశంబున ЖdSоос డర్జునుని శరణుఁజొచ్చుటయు, నీగంథమందలి పభానకథ. ఈ కథ నే గయోపాఖ్యానమును పేరఁ గొందఱుకవులు పద్యకావ్యములను రచియించియుండిరి. ఈ కథ భారతమున లేదు. వురి యేపురాణము నను గన్పడలేదు. ఈ కథను గోపమం, తియే కల్పించెనో మూల మెచ్చట నైనఁగలదో యెఱుంగవలసియున్నది. గయునివిడిచిపెట్టమని సుభద్ర, అక్రూరుడు, ద్రౌపది మొదలగువారిచే నర్జునునకు శ్రీకృష్ణుఁడు చెప్పి పంపుటయు, నందుల కర్జునుఁ డీయ కొనక ప్రత్యుత్తరము లంపుటయు నిందు విశేషముగా, వర్ణింపఁబడినందున నీగ్రంథమునకుఁ గృష్ణార్ధన సo వాదముని కవి పిరిడి యెను. ఈగ్రంథమందలి కవిత్వము మృదువై మనోహరమై లోకోక్తులతో నిండియున్నది. శైలి తెలియుటకై కొన్ని ద్విపదల నుదాహరించెను. ఆవల ప్రాణభయూతురుఁ డగుచు సీ వె దిక్కని నిలిచినవాని భూపాలవర్యులు పుడబుని దొల్లి చేపట్టివిడిచి రే చెప్పవూ నీవు విని ప్రాణభయమున వెనుక జొచ్చినను గనికరంబున శిబి గావఁడే ఖగము