పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/235

ఈ పుటను అచ్చుదిద్దలేదు

228 ఆ 0 ధ క వి ఆ ర ం గి : రా లేదు, శీకృష్ణ దేవ రాయలు బ్రొం వీగును జబుచి సపి న్ముటం గొండవీడు గాజ్యము છે మ్మరుసు పరిపాలనములో సు డి:ు 'పీరు R & с దిమ్మరుసు కొండవీడు పరిపాలకుఁడు గా నియమింపఁ బడి నను పస్తుతపు గంజాము ఎుండలము మొదలు దక్షీణమున సముద) షు వఆకునుగల గర్ణాట రాజ్య మహాభారమును గృష్ణ గాయనిఖో సSు" నముగ వహించుచున్న మహామంతి) సత్తముండగు తిమ్మ సున కొక్క కొండవీడు నందుండుటకు సాధ్యము కాదు. కావునఁ గొండ వీఁడు రాజ్యనిర్యహణ భారమును N*పవు తి)పై ఁ బెట్టియుండెను. ఈవిషయమును గూర్చి గోపమంతి) చారితమున వాసెదను గుత్తి దుర్గాధిపత్యము లేకున్నను, గొండవీటి పరిపాలనము నుదును అప్పుగా మాత్యునకు జోక్యమున్నట్లు గాన్పింపదు. దీనికిఁ గారణ మప్పయ మంతి యసమస్థఁడని చెప్పనలను పడదు. పొడవులలో ధర్మరాజును అర్జునుడు ను ఎట్టి వారుగనుండిరో, అప్పయామాత్యుఁడును N* పవ్లం తి)యు న ప్లేయుండి రాజ కార్యములను నిర్వహించుచుండిరని తలంప వలసియున్నది. తిరుపతి దేవస్థానము వారు ప్రకటిచిన 116 వ వంశ వృక్షమున నప్పయమంతి కొండవీడు రాజ్యమునకు మొదటి రిపాల క ఁడ నిరు, గోపమంత్రి రెండవ పరిపాలకుడనియు వ్రాసియున్నాగ, ఇది నిజము కాదు. కొండవీఁడు రాయలక్రిందకు రాగానే గోపమంత్రి, పరిపొలకుఁడు గా నియమింపబడి యెను, పివుعده يع గొండవీడు కొండపల్లి సీమ లేకము చేయఁబడి యా రాష్ట్రాపాలనము రాయస్త కొండమరు సయ్య కి ప్పగింపఁ బడెను. పిమ్మట వుeకి కొంత కాలమునకు మరల గోపమంత్రి కొండవీడు . పాలకుఁడు గా నియమితుఁడై రాయల జీవి తాంతము వఱకును నతఁడే యూ రాష్ట్రపాలకుఁడుగా నుండినట్లు శాస నములు చెప నిచున్న పి. نیم ཛི་ཟླ་ se ప్పచున్న పి. అప్పమంతి పెద్దవాఁడు కావున నాదెండ్ల కరిణీకము చేయుచు నాగామమున నేయుండ, సోపమంతి) గు _త్తిదుర్గ పెరిపాలకుఁడుగా నియమితుఁడై యుండవచ్చును. కొండవీటి పరిపా