పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/222

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అ బ్ల సా ని పె ద్ద నా ర్యు డు 恩场 ఉ. తక్క. నేలమట్టగొని త్రవ్వఁగ గేర్త నటుO ను బాని గ్రు "లౌ ు"క్క-ట జ"తియుంచు ముద మొంగకు బుద్ధిని పెట్టిపంది! నీ పెక్కక నూ గిఫ$rణి యన సెక్కడ నద్రి సముద)దుర్ల దూ రాృక్కు-తలంబు నొక్క-యరపంట నా మింటికి నెత్త నేర్తు వే! బట్టమూ_ర్తి బట్టుమూ_ర్తి (రామ రాజ భూషణుఁడు) రాయల కాలములో నున్నట్లు గాన్పింపదు. ఆవిషయమునుగూర్చి యూతని చరిత్రిమున నా యుదును. ఈకడపటి పద్యము Cocoe, యాస్థాన దిగ్గజ కవులలో أسسا మటి యెవ్వరైన రచింుంచియుందురు, పెద్దనార్యుని వనియొడి చాటుధారలింకను జాలగలవు, ఈతి నిని గూగ్చిన కథటును బెక్క-లున్నవి. అవి యన్నియు సత్యములని చెప్ప లేము కావున వాని నిందు వగలిపై చితిని, రాయల యాస్థానమున కరు డెంచిన కవులకీతఁడే సమస్యలనిచ్చి పరీక్షించెడివాఁడట ! చింతల పూడి యెల్లయకిచ్చిన సమస్యలను వాని పూరణముల నాటిని చరిత) మున వా)సిదను, ఆంధపద్యములలో నన్యభాషాపదములను జేర్చుట కీతఁడే మొదటివాఁడు అట్టిపద్యము నొకదానిని సీకింద నిచ్చెదను. ను. రాయగా మణి ! కృష్ణరాయ ! భవదుగ కూరఖడ్డాహి చేఁ గాయం బూర్చి కళింగదేశ నృపతుల్ కానిర్జురీపోవణీ వూరూ భీకు ముటాకులోటుకు హుటూ వూరూ సటాజాహి రే మాయాగ్గేయ మడేయటండు దివిరంభాజారునిన్ యక్షునిన్. పెద్దనార్యుఁడు రావు_స్తవ రాజము, అద్వైతసిద్ధాంతము, తను రెండు కావ్యములు రచింుంచియుండి సనియు, "రాయల నిర్యాణ "కాలమున కఱువడి యేండ్లవాఁ డయిన పెద్దన 2 о సంవత్సరముల వయసునఁ జనిపోయెననియుఁ గావలి వెంకటరామస్వామిగారు వ్రాసి యు న్నారు. ఆకావ్యము లిప్ప డిచ్చటను గాన వచ్చుట లేదు.