పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/219

ఈ పుటను అచ్చుదిద్దలేదు

212 во (ов о в боле చ. నిరుపహతిస్థలంబు రమణీప్సియదూతిక తెచ్చియిచ్చు క ప్పరని డె మాత్మకింపయిన భోజన ముయ్యెలమంచ మొప్పత ప్పరయు రసజ్ఞలూ వా తెలియం గల లేఖక పాఠగో_త్తముల్ వి" క్రినఁగాక యూరశ్ర కృతుల)చియింపు వుట న్న శక్య మే. ఈ కవి కృష్ణరాయల యనలతరము న గొంత కాలము జీవించి యుండెను. రాయలమరణమున కీతడు దుఃఖించుచు వాసిన యీ క్రింది పద్యము మిగుల జాలిని కల్లించునదిగా నున్నది, మఱియు రాయలీతని యం దెంత గౌరవముc జూపుచుండునది యునీపద్యము వలనఁ దెలి dము ను,

  1. . ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్లి

కేలూఁత యొసంగి యొక్కించుకొనియె మనుచరిత్రం బందుకొను వేళఁ బుర మేఁగఁ బలకి తన కేలఁ బటియె తె or, السمسم (نبع బిరుదైన గవి గండపెండేరమున కీవె తగుదని దా నెపాదమునఁ బొడి గెc గోకట గ్రామాద్య నే కాగ్రహారము లడిగిన సీవుల యందుని చెછે నాంధ్రకవి తాపితామహ యల్లసాని పెద్దనకవీంద యనినన్నుఁ బిలుచునట్టి కృష్ణరాయలతో దివి కేఁX లేక బతికియుండితి జీవ చ్ఛనంబ సగుచు కృష్ణదేవరాయ లిహలోకమును వీడిపోవగ నే సమయమును వేచియున్న యూతనిమామయు శత్రువునగు గజపతి దండెత్తివచ్చి కృష్ణరాయల శవమును దహనముచేయకుండ నాటంకముఁ జేయ యత్నించెననియు నప్పడు పెద్దనార్య డీ క్రింది పద్యనును వాసి పంపఁగా నతఁడు లజ్జ నొంది వెనుకకు మరలిపోయెననియుఁ జెప్పదురు,