పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/211

ఈ పుటను అచ్చుదిద్దలేదు

. 204 • о (; s о з о о л в సాంగత్యి మెట్లు కుదురు" ననియెను. నీనొక సారి నన్నా లింX నము చేసికొనుము అంతియే చాలు ను” అని లేడియన దయార్ల హృదయుఁ డగు స్వరోచియా లేడి నాలింగనము చేసికొనియెను. ఆతని క్రౌఁగి లిలో నున్న యూ హరిణి యొకదివ్యాంగనమై నేనీ వన దేవతను. మనువుకాఁదగిన యొక మహాపురుషుని సేవలనం గనువుని దేవతలాజా వీంప నీకడకీరీతిగ వచ్చితిని. నాయందొక కుమారునింగని పుణ్యలో కముఁ బడయుము." అని చెప్పెను. అప్లేస్వరోచి యూ మెయందొక పుతునిఁ గవియెను అతడే స్వారోచిషమనువు ఆతనికి శీ) మహా విష్ణువు పత్యకమై ద్వితీయ యనువువై ప)జలఁ గాలింపువు వియుఁ దుడిని సాలోక్యము నిచ్చెదననియు నానతిచు్సటతో గ్రంథమును బూ_ర్తిచేసి గ్రంథాంతమున ఫలశ్రుతి సీక్రింది పద్యములోఁ జెప్పి యుస్నూఁడు, క. గోరిక నీ స్వారోచిషు చారిత్రము ○○3 వాయఁజదివిన ధన ధా న్యాగోగ్య పుత్త)వంతులు నైరూఢిగఁ గండుపిదప నమరత్వింబున్. మూరని కవి యించుమించుగ నూట యేఁబది పద్యములలోఁ జెప్పిన ౧ూకథను బెంచి యెనిమిది వందల పద్యములలోఁ జెప్పి పెద్ద నార్యుఁ 為 మహాకావ్యమును రచించినాఁడు సందర్భోచి $:$35% సంభౌమణలను బెంచి యాఁ బబంధమునం దుండవలయునని పదునెని మిది వర్ణనములను జేర్చియు నలంకార సంయుతంబుగఁగావించి బాఠ కుల హృదయము లుప్పొంగునట్లు రసవంతమై యొప్పారు నిట్టికావ్య మును రచియించుటచేతనే యీతనికిఁ గృష్ణరాయ లాంధకవితా పితామహుఁ డని బిరుద మొసంగియున్నాఁడు. ఈకవి శాంధ్రకవితా పితామహ బిరుదము మనుచరిత) రచిం చుటకుఁ బూర్వమే వచ్చినట్లు మనుచరి)లో నా బిరుదమును వేసికొని