పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/204

ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-50) t? కృష్ణ దే వ రా యు లు 197 రము చేసి యిచ్చి దానికిఁ దనగురువు పేరిట శఠని పఫర ముది "జీరు పెట్టనని చెప్పదురు. పెద్దనార్యుడు కీ. శ. ౧ర 2ం ప్రాంతమున జన్మించి గారూ! ప్రాంతమున శరNrfప యతికి శిష్యుఁడై 8 o ఏండ్ల వయసు న రాయలయాస్థానమునఁ బ్రవేశించి యుండునని యూహింప వచ్చును. సాళువతిమ్మరుసు మంత్రియు నీతిఁడును సమవయస్కు-లై యుందురు. వీరిరువురిలో నొకఁడుమంతియై యొకఁడు కవియై తన యూస్థానము నలంకరించి తనను గీర్తికాయునిగాఁ జేయుట కృష్ణ దేవ "రాయులు యదృష్టమని చెప్పనొప్పను. పెద్దనార్యుఁడుకర్ణాటప్రభువైన శ్రీకృష్ణదేవరాయల యూస్థాన కవులలోఁ బథముఁడై రాయలచే నమిత గౌరవము నంది యగ్రహా రాదికములను బడసి తానురచించిన మనుచరితము నాతని కంకితము చేసెను మనుచరిత్రమును దనకంకితము చేయుమని శ్రీకృష్ణదేవరా యలు తననుఁ గోరినట్లు పెద్దన రచించిన పద్యముల సీక్రింద నిచ్చు చున్నాఁడను . సీ. ఇందీవరంబుల సీను Uకాల్లన్నుల శరదిందుముఖులు చావురము లిడఁగఁ బణిన సూనుకణాద బాదరాయణ సూత్ర ఫక్కి- విద్వాంసు లుపన్యసింపఁ బార్శ భూమి నభీరుభట కదంబ కరాళ హేతిచ్ఛటాచ్ఛాయ లిరులు కొనcK సామంతమండనోద్దామ మాణిక్యాంశస మండలం బొలసి యీ రెండc గాయ వూరు 'రాయరXండ పెండారముణివు రీచిరించోళిఁ గలయ నావృతము లగుచు నంకపాళి నటద్దుకూ లాంచలములు 島 nൾ చిత్రమాంజిప్టవిభ్రమశ్రీ వహింప,