పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/192

ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-47] (? *} 溶 దే వి రా యు లు 185 "కొలమున త్రిత్రిస్తు గృష్టి రాయలు చెఱ సాలయం దుంచె నని యజెప్పెదరు. తన యనంతరమునఁ దన రాజ్యము తనకుమారునకుఁ జెందకుండ నచ్యుత రాయ లా కమించుకొనునని తలంచి యతని ని జెఱలో నుంచియుం డును. కాని తిన యేక పుత్తుడు తనజీవి కాలమునందే చనిపోవుటచే దనయనంతరమున నెట్లును నచ్యుతరాయలే సింహశీసన మధిష్టింపఁ దగిన వాఁడని తలంచి యతనిని చెఱ లోనుండి విడిపించి ఉదయగిరి మొదలగు కొంత ప దేశముపై పరిపాలనాధికార మిచ్చియుండు ననియు ని" కాలమున నాతని పేరుతోఁ గొలఁది శాసనములు పుట్టి యుOడు ననియు నాయభిప్రాయము, శీ)లక్మణరావు పంతులుగా రు డా వూరిం చిన నెల్లూరు మండల శాసనమున విజయనగర పభువులకుండు బిరు దావళి లేక ‘మహామండళేశ్వర" యనిమూతమే యుండుట నాయూ హకు బలమిచ్చుచున్నది. విజయనగర రాజులు తమ రాజ్యకాలములోఁ దమతనయులనో సోదరులనో యుదయగిరిసీమకుఁ బరిపాలకులుగాఁ బంపుటయు వారు తమ పేరుతో శాసనములను వాయించుటయు నాచారముగానున్నది. తారణ-విరోధి సంవత్సరముల నడుమ నచ్యుత "రాయల నావు మున్న శాసనము లత్యల్పము. నాలుగైదుకం"ు నధిక ముగఁ గన్పడలేదు. ఈ శాసనములను బట్టి కృష్ణరాయలు తారణ సంవత్సరమున స్వర్లస్థఁ డయ్యెనని నిశ్చయింపరాదు. తారణ సంవత్సరమునఁ గృష్ణరాయల కు వ్వూరుఁ డగు తిరు మలరాయల పేరు దాహరింపబడిన శాసనము లేలవచ్చె నను పశ్నకు “రాయల సంతానము” అనుశీర్షిక కింద నీచరితముననే సమాధా సము వాసియున్నాఁడను. దానినిబట్టికూడ "రాయల మరణము తారణ సంవత్సరమని ధువపడదు, కృష్ణరాయలు విరోధిసంవత్సర మూఖమాసమువ ఆకు で勝でママ యధ మము కా_ర్తిక మాసము వజకు జీవించియుండెనని నిశ్చయముగాఁ జెప్పవచ్చును.