పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/191

ఈ పుటను అచ్చుదిద్దలేదు

184 ఆ O ధ్ర క వి త ర 0 గి ? కంభ దూర శీమల్లికార్డున దేవర దివ్యశీ) పాదపద్మం Kళిగకొట్టి భూదాన్నగామగళ శిలాశాసన క్రమవింతంద రె కుందురుపయరాజ్యద కంభ దూర పడువణ స్థళద జాలు వటి ఎంబ గావు మువనూ స్వామి య నైవేద్య దీపా రాధన రథోత్సవ కె రాయస్త కొండమరుసయ్య వరిగి పుణ్యలోక పాప్తియాగ బేకూ, ఎందుజాల వటియ గావునూసహిరం జ్యోద్క-దాన ధారాపూర్వక వాగిసద్యపరిభేద వాగి ధార నరను ST’88 ... ... ?? &N "క్రః శాసనములు "రాయల వారి యుద్యోగస్తులే వ్రాసిన వగుట వలనను ఇందు రాయల యాయురారో గ్యైశ్వర్యాభి వృద్ధికొఱ 8 ○ వాసియుండుటచేతను వీనిని సంశయించుటకుఁ దగిన కారణములు లేక పోవుట మూలమునను రాయలు తారణ సంవత్సరమునఁ జనిపో లేదనియు విరోధి సంవత్సర కార్తిక మూసము వఆకు జీవించియున్నాఁ డనియు నిర్ణయించుటకు సంశయింప నక్క-ఱ లేదు. అయినచోఁ గృష్ణదేవరాయల యల్లుఁడైన అళియ రామరాజు వ్రాయించినట్లు కనఁబడు చింతరాజు పల్లెపాలెం కౌలు యెట్లు వచ్చిన దను ప్రశ్నకు సమాధాన విూయవలసియున్నది. ఈ కౌలు తప్ప అళియ రావు రాయలు విబయనగరసింహాసనము నందున్నట్లు ఋజువు సేయు శాసనములుగాని వాజ్మయాధారములుగాని లేవు. పైనిఁజూపిన కృష్ణ రాయల శాసనములు పబలమైన సాక్యమిచ్చుచుండగా నీకవులును బట్టి కృష్ణరాయలు తారణసంవత్సరములోఁ జనిపోయెననినిర్ణయించు టకు వీలు లేదు. కావున సీ కౌలు సత్యిమైనది కాదనియుఁ గొంతకా లము గడచిన పిదప నెవరో తమ యవసరము కొఱకుఁ గల్పించి రనియు నిశ్చయింప వలసియున్నది. ఇఁక విరోధి సంవత్సరము లోపల నచ్యుతరాయల "భౌసన ము లెట్లు వచ్చిన వను ప్రశ్న యొకటి యున్నది అచ్యుతరాయలకును గ్పమ్లభాయలకును సఖ్వభావము లేదనియు నచ్వు తరాయలను దనజీవిత