పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/187

ఈ పుటను అచ్చుదిద్దలేదు

180 ఆ ర ధ) క ని త ర 0 గి : గీ. పరK లిఖించియుండిన పద్ధతిగను ఒకరికొకరును పై రమించుకయు లేక స్వామి కార్యమునందు వం చనయు లేక యుడి రఫుడు విభ వసంయుక్తులగుచు "క శాసనము నందలి పద్యములు లక్షణ విరుద్ధములుగా ను స్నవి ఇందలి మొదటిపద్యమును బట్టి కృష్ణ దేవరాయల యల్లుఁడైన అళియ రామ రాజు, శాసన కాలమైన శా. శ ౧ళరూ వ్యయ సంవత్సర చైతి) స్టాస ౧_9 సోవు వాసరమునఁ బెనుగొండ రాజ్య పరి సాP) నము చేయుచుఁ బెనుగొండ లో నున్నట్లు తెలియుచున్న డి. శీలక్మణ రావు గారి వ్యాసములో నుదహరించిన చింత రాజుపల్లె కవులు లో అళియ రామరాజు వ్యయ సంవత్సిర వైశాఖ శు ౧! నాఁడు విజయనగర సింహాసనాధి రూఢుఁ డైనట్లు వ్రాసియున్నది. ఒక నిలకుఁ బూర్వము పెనుగొండను రాజధానిగాఁ జేసికొనియుండుట అసంభవము. అళియ "రావు "రాయులు పెనుగొండని ఐూ సముగాఁ జేసికొనియున్నట్లు చరిత్రలు చెప్పటలేదు. శీ) లక్ష్మణరావుగారి వ్యాసములోని చాటు పద్యము > పాదములు గలది, అందలి మధ్య పాదములు మూఁడును ఇంచుక వూర్పుతో నీపద్య శాసనము నందలి రెండవ పద్యముగా నున్నవి. చాటుధార లోఁగూడ ? పాదములుండుట సంశయూస్పదముగానున్నది. మొదటి పాదము నెవరో తరువాతఁ జేర్చియుందురు. మిగిలిన నాల్గుపాదములలో నొక పాదము స్ఫురణకు రాక్ష పోఁగాణ g్పగిలిన మూఁడు పాదములును నీపద్యశాసనమునఁ జేర్చియుందురు. ఈ శాస నము కరణములు రెడ్డు నిరచూ మకమును గూర్చి వచ్చిన తగవుతో సం ඝෆබුෆඩ්ක්යි. ఈసందర్భమున నెవరో యీ శాసనమును గల్పించియుం దురని నా యూహ, ఇందలి లిపిని పరీక్షించినను భాషను బరిశీలించి నను గొంత కాలమునకుఁ బిమ్మట వ్రాయంబడినట్లు తోఁచినది కాని పదునైదవ శతాబ్ది శాసనము వలెఁ గన్పింపలేదు. కావునఁ గృష్ణా