పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/169

ఈ పుటను అచ్చుదిద్దలేదు

162 eo (5 в её вок в రుని సంపూర్ణముగ జయించినట్లు స్ఫురింపఁ చేయవు. కాని యూతని ప) దేశమును యుద్ధములచేఁ గలంచి వేసినట్లును యూతని గజబలమును విచ్ఛేదము చేసినట్లును స్పష్టమగుచున్నది కావున నీ వాక్యముల వలన సింహాచల పొట్నూరు విజయములు దెలుపc బడినవని తలంప వచ్చునని నాయభిపాయము. అది వఱకు గజపతి యధికారమునం దున్న యుదయగిరి కొండపల్లి మొదలగు దుర్గములను రాయలు జయించియుండుటచే నీ వాక్యము లాదండయాత్రలకు సంబంధించిన వే గాని సింహాచల దండయాతకు సంబంధించినవి కావని యొక యూకే, పణము రావచ్చును. కాని సింహాచల దండయాతకివి సంబంధించ వని చెప్పవీలు లేదు, సరియే కదా, కొండవీడు, కొండపలి విజయము లను, జెప్పి, పిమ్మట మరలనొక వాక్యములో వేఱుగా “కటకేశ సింధు మంధర కధ రా" యని చెప్పటచే నివి సింహా చల యుద్ధయాత)లకుఁ గూడనన్వయించుననియేనిర్ణయింపవలసియున్నది. సింహాది దండయా త)తో గజపతిని జయించుట పూర్తికా లేదని పై సీసపద్యములోని “ఉత్కా-ల మహీశుఁ డను ది నమ్మును వెఱ చు’’ అను వాక్యములు బుజువు సేయుచున్నవి. సింప-శీ చల యాత్రనుండి విజయాసగరము సకు వచ్చిన పిమ్మట ధాత సంవత్సరమున (క్రీ. శ. ౧౧s-౧2) పారిజాతాపహరణ కావ్యమును Tరొయలు కృతినగ దెనని నిశ్చయింప వలసి యున్నది, పూర్వ దిగ్విజయయాతకుముందుజరిగిన దక్షిణ దేశ దండయాత)లను గవి వర్ణింప లేదా ! యను పశ్న రావచ్చును. వానినిఁ గూడఁ గవి క్లుప్తముగ సీక్రింది పద్యములలో వర్ణించియున్నాఁడు, মুr. “సమ్మర్షశమ! ధీసి బంధన విధాసంకందనాచార్య! స్టూ రమ్మూన్యాచలవజ)పాత! జగతీర డౌంబుజాడా! శర ధ్యమాતર્ક § あ3 శాస్యరాజ్యసమసహ్యపోరછે వాతీర భా గువుత్తూరి శివసముదపుర వసోనూ|్మలనాడంబరా!